మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ లోకి వైసిపి ప్రభుత్వం తీసుకువెళ్లిందని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. బుధవారం మంగళగిరి లోని…
రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా…
రాష్ట్రంలో ప్రశ్నించే గళం వింటే జగన్ రెడ్డికి ఒణుకు. అందుకే ఆయనకు ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, మీడియా అంటే భయం. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీడియాపై దాడులు చేయిస్తున్నారు.రానున్న…
ముఖ్యమంత్రి వైయస్ జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి. ఆయన తాలుకు విష,లక్షణం, సంసృతి కుటుంబాల్లో కి వెళ్ళిపోయింది. సొంత అన్నదమ్ములు కూడా తిట్టుకునేలా చేసింది. నువ్వు…
స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి…
రాష్ట్రంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక,ప్రణాళిక,శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్…
వైసిపి అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతాను అని అన్నారు.విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు.. ప్రతి జనవరి లో జాబ్ క్యాలెండర్ ఇస్తాము.వారంలో…
రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంవత్సరానికి ఖర్చు చేస్తున్న రూ. 1500 కోట్లల్లో రూ.617 కోట్లును దారి మళ్లించారని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం…