fbpx

విశ్వసనీయత,విలువలు లేని జగన్మోహన్ రెడ్డి

Share the content

రాజకీయంగా వాడుకుని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజమని,తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణనమని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్…

అజేయమైనది కమ్యూనిజం.. భవిష్యత్ సోషలజిందే

Share the content

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించికుని మంగళవారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా సిపిఐ జెండా ఆవిష్కరణల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

సచివాలయ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

Share the content

రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సిఐటియు…

మైటాస్ తరహాలో బైజూస్ కుంభకోణం

Share the content

రాష్ట్రప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్ధులకు అందించిన బైజూస్‌ ట్యాబుల్లో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ట్యాబ్‌ల కొనుగోలు, అందులోని కంటైంట్‌ కొనుగోళ్లలో…

వ్యాధికి కాకుండా.. లక్షణాలకు చికిత్స చేశారు.

Share the content

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం తహశీల్దార్‌ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ…

రైతులను నట్టేట ముంచిన జగన్ సర్కార్

Share the content

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18 మహాసభలు జనవరి 8, 9, 10 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి…

వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

Share the content

వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.…

మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించాలి.

Share the content

రాష్ట్రంలో వివిధ మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల,స్కూల్స్ స్వీపర్లు, డ్రైవర్లు, టాయిలెట్ వర్కర్స్, పార్క్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ…

కొవ్వాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Share the content

నిన్ను వలె, ని పొరుగు వారిని ప్రేమించాలని, ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, దయ, కరుణ, కనికరముతో ప్రతి ఒక్కరు జీవించాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, వైసిపి…

ద్వారంపూడి నుండి కాకినాడను రక్షించుకోవాలి

Share the content

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారి బారి నుండి కాకినాడను రక్షించుకోవాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక…