రాజకీయంగా వాడుకుని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజమని,తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణనమని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్…
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించికుని మంగళవారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా సిపిఐ జెండా ఆవిష్కరణల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సిఐటియు…
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం తహశీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18 మహాసభలు జనవరి 8, 9, 10 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి…
వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.…
రాష్ట్రంలో వివిధ మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల,స్కూల్స్ స్వీపర్లు, డ్రైవర్లు, టాయిలెట్ వర్కర్స్, పార్క్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ…
నిన్ను వలె, ని పొరుగు వారిని ప్రేమించాలని, ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, దయ, కరుణ, కనికరముతో ప్రతి ఒక్కరు జీవించాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, వైసిపి…
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారి బారి నుండి కాకినాడను రక్షించుకోవాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక…