కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దోపిడికి హద్దు అదుపు లేకుండా పోయిందని, దేవుడు పేరుతో కూడా ద్వారంపూడి దోపిడీ చేస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు…
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నివర్గాల వారిదిని, ఈ 55 నెలల కాలంలో మనసున్న ప్రభుత్వంగా పాలన సాగించామని, గత 17 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేయడం వలన 2023వ సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని…
గత 16 రోజులు నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడి కార్యకర్తల దీక్షా శిబిరాలను కూల్చివేయడం, ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాన్ని అందించడానికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని అఖిల…
పంజాబ్, చత్తీస్ ఘడ్,ఒరిస్సా రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కాకినాడ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎం.చంటిబాబు,సత్య నాగమని ,సిఐ…
భారతదేశం చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమని,భిన్నత్వంలో ఏకత్వం విశిష్టత కలిగిన దేశంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఇరువురు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ…
కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసిపి కి బిగ్ షాక్ తగిలింది.నియోజకవర్గ ఇన్చార్జిల విషయం గోదావరి జిల్లాలలో ప్రకంపనలు రేపుతుంది. తమ నాయకులకు టిక్కెట్ ఇస్తేనే పార్టీకి పని…