fbpx

రాష్ట్ర ప్రభుత్వానికి మరో బిగ్ షాక్…. సమ్మె బాటలోకి 108,104 ఉద్యోగులు.

Share the content

రాష్ట్రంలో గత 25 రోజుల నుంచి అంగన్వాడీ లు,మున్సిపల్ కార్మికులు,సమగ్ర శిక్ష అభియాన్.. వివిధ డిపార్ట్మెంట్ లు చేస్తున్న సమ్మెలు, డిమాండ్లతో తలలు పట్టుకుంటున్న వైసీపీ సర్కార్‌కు…

పోలవరంకు గ్రహణం పోవాలంటే… జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవాలి : చంద్రబాబు

Share the content

గత టిడిపి ప్రభుత్వంలో సోమవారంను పోలవరంగా మార్చి 72 శాతం పనులను పూర్తి చేసామని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట…

జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన…ప్రభుత్వ వైఫల్యాలే టిడిపి గెలుపుకు బాటలు : వనమూడి

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, ప్రభుత్వ వైఫల్యాలే తెలుగుదేశం పార్టీ గెలుపుకు బాటలు కానున్నాయని మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు తెలిపారు. ఈ నెల…

ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధం: పిడిఎఫ్

Share the content

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2 జారీ చేసి.. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తున్నామని, ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తున్నామని ఆదేశాలు జారీ చేయటం చాలా దారుణమైన విషయమని పిడిఎఫ్…

కాంగ్రెస్ లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర : సజ్జల

Share the content

వైయస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర కోణం ఉందని వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.శనివారం వెలగపూడిలోని…

జగన్ మాటల ముఖ్యమంత్రి కాదు..చేతల ముఖ్యమంత్రి : కన్నబాబు

Share the content

దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు వేలు రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందని, అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని మాజీ…

స్మార్ట్ సిటీ నిధులను దోచుకున్న ద్వారంపూడి

Share the content

ఎదుటివారిని తిడితే పాపులరిటీ వస్తుందన్న బ్రమలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారని, పాపులారిటీ సంపాదించడంలో ఆయన శ్రీరెడ్డి తో సమానమని మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు.విమర్శించారు.శుక్రవారం…

కళ్లెదుటే వైసిపికి ఓటమి కనిపిస్తుంది..అందుకే కాపు పెద్దలను రెచ్చగొడుతుంది.

Share the content

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపికి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.…

మేధావి అన్నకు మేధావి చెల్లెలు షర్మిళ : బిజెపి

Share the content

రాష్ట్ర మేధావి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరైన మేధావి చెల్లెలు షర్మిళ అని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకమార్ తెలిపారు. వైయస్సార్ కారణంగానే హైదరాబాదులో మత ఘర్షణలు…

టిడిపి,జనసేన లను విమర్శించేందుకే సిఎం సభ : వనమూడి

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2,750 రూపాయలు ఉన్న పింఛను మరో 250 రూపాయలు పెంచేందుకు కాకినాడ వచ్చారని ఇది నాలుగున్నర ఏళ్ల క్రితమే చేయవలసిన పనని,ఇప్పుడు…