fbpx

తెలుగు జాతిపై ఎన్టీఆర్ చెరగని ముద్ర : కొండబాబు

Share the content

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి…

చంద్రబాబును కోర్టులు.. రా కదలిరా అని పిలుస్తున్నాయి : కొడాలి నాని

Share the content

టిడిపి అధినేత చంద్రబాబు ప్రజలను రా కదలిరా అని పిలుపునిస్తుంటే.. సుప్రీం కోర్టు, రాజమహేంద్రవరం జైలు మాత్రం చంద్రబాబు ని పిలుస్తున్నాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని…

అనంతబాబును అక్కున చేర్చుకొని …సామాజిక సాధికార యాత్రలా : వి.శ్రీనివాసరావు

Share the content

దేశంలో మనువాద, మతోన్మాదుల పాలనలో దళితులు, ఆదివాసీలు, మహిళల మీద పెద్ద ఎత్తున దారుణమైన కులదురంకార దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ…

వైసిపి ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి : పవన్ కళ్యాణ్

Share the content

ఉక్కు నరాలు..ఇనుప కండరాలు కలిగిన యువ సమూహమే జనసేన బలము,బలగం అని జనసేన అధినేత పవన కళ్యాణ్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని “జాతీయ యువజన…

వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం : కొండబాబు

Share the content

వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార…

నిర్ణీత గడువులో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ పూర్తి : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

ఆరోగ్య శ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు తెలిపారు. శుక్రవారం సిఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పై…

కేశినేని నాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన సోదరుడు చిన్ని.. వ్యక్తుల స్థాయిను నిర్ణయించేది ప్రజలే అంటూ చురకలు..

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీ అనంతరం కేశినేని నాని తనకు తాను రతన్ టాటా, ప్రధాని మోదీలతో పోల్చుకుంటున్నారని కానీ మన స్థాయి ఏంటో…

వైసిపి పీడిత వర్గాలను ఏకం చేయడమే లక్ష్యం : కొండబాబు

Share the content

వైసిపి ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తుని…

యువతకు మరింత చేరువగా ‘ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ : బుగ్గన రాజేంద్రనాథ్

Share the content

రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్హత, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్…

ఎస్మా రద్దు చేయాలి..జీతాలు పెంచాలి : రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

Share the content

అంగన్వాడీ,మున్సిపల్,సమగ్ర శిక్ష కార్మికుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి లోగా పరిష్కరించాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.సోమవారం విజయవాడలో భాలోత్సవ భవన్ లో అంగన్వాడీ,మున్సిపల్…