ఆంధ్రపదేశ్ పునర్విభజన చట్టానికి కాల పరిమితి ముగుస్తున్నా రాష్ట్రానికి నిధుల సాధనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.…
రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత మంది సలహాదారులను నియమించిందో జాబితా విడుదల చేయాలని జనసేన పార్టీ పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం మంగళగిరి…
నాకు నేనుగా నిస్వార్థంగా జగన్ అన్న కోసం పాదయాత్ర చేసా..నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా.. ముఖ్యమంత్రి అయిన తరువాత నాకు ఈ పని కావాలని,…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..తన స్వార్థం కోసం మతాన్ని వాడుకుంటారు.. కానీ జీసస్ వాక్యాలు పాటించే వ్యక్తి కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.గురువారం మంగళగిరి…
వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి లు వరుస షాక్ లు ఇస్తున్నారు.సీట్ల సర్దుబాటు విషయంలో అధినేత నిర్ణయాన్ని ఒక్కరొక్కరుగా వ్యతిరేకిస్తున్నారు.…
మర్డర్ జరగాలి..మనిషి మాత్రం మిగలాలి…ఇది అతడు చిత్రంలో విలన్ కోటా శ్రీనివాసరావు హీరో మహేష్ బాబుకు చెప్పే సన్నివేశం…ఇదే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ టిడిపి నాయకులు వర్ల…
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన కూడా అంటరానితనం అంతం కాలేదని .. పెత్తందారులు విధానాలకు దాని రూపాన్ని మాత్రమే మార్చుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి…
రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రంలో పేదలకు,పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారని….దేశంలో అసలైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. గుడివాడ లో…