fbpx

తోడేళ్ళ సైన్యం నాతో యుద్ధం చేయటానికి వస్తున్నారు….ఈ జగన్ కు మద్దతుగా మీరు సిద్దమా ?

Share the content

రామాయణం… మహా భారతం లో విలన్ల వలే నేడు.. ఈనాడు,టివి 5, చంద్రబాబు, దత్త పుత్రుడు, పక్క పార్టీలో ఉన్న చంద్రబాబు కోవర్ట్లు అందరూ..తోడేళ్ళ రూపేణా మీ…

విభజన చట్టం హామీల అమలుకు నిధులు సాధించడంలో జగన్ విఫలం : అచ్చెన్నాయుడు

Share the content

ఆంధ్రపదేశ్ పునర్విభజన చట్టానికి కాల పరిమితి ముగుస్తున్నా రాష్ట్రానికి నిధుల సాధనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.…

ప్రభుత్వ సలహాదారులకు రూ. 680 కోట్లా ? : నాదెండ్ల మనోహర్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత మంది సలహాదారులను నియమించిందో జాబితా విడుదల చేయాలని జనసేన పార్టీ పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం మంగళగిరి…

అమ్మకు అన్ని తెలుసు… దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి : వైయస్ షర్మిల

Share the content

నాకు నేనుగా నిస్వార్థంగా జగన్ అన్న కోసం పాదయాత్ర చేసా..నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా.. ముఖ్యమంత్రి అయిన తరువాత నాకు ఈ పని కావాలని,…

స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తి జగన్ : పవన్ కళ్యాణ్

Share the content

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..తన స్వార్థం కోసం మతాన్ని వాడుకుంటారు.. కానీ జీసస్ వాక్యాలు పాటించే వ్యక్తి కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.గురువారం మంగళగిరి…

అనిశ్చితికి నేను భాధ్యడుని కాదు : శ్రీకృష్ణదేవరాయలు

Share the content

వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి లు వరుస షాక్ లు ఇస్తున్నారు.సీట్ల సర్దుబాటు విషయంలో అధినేత నిర్ణయాన్ని ఒక్కరొక్కరుగా వ్యతిరేకిస్తున్నారు.…

కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కులాల మధ్య చిచ్చుకు వైసిపి కుట్ర : ధూళిపాళ్ల

Share the content

డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు అనంతరం ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించారో…నేడు అదే విధంగా కృష్ణ , గుంటూరు…

కోడికత్తి సంఘటన గురుంచి చెబుతూ..అతడు సినిమా సన్నివేశం వివరించిన…వర్ల రామయ్య

Share the content

మర్డర్ జరగాలి..మనిషి మాత్రం మిగలాలి…ఇది అతడు చిత్రంలో విలన్ కోటా శ్రీనివాసరావు హీరో మహేష్ బాబుకు చెప్పే సన్నివేశం…ఇదే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ టిడిపి నాయకులు వర్ల…

పెత్తందారీల విధానాలకు రూపం మార్చుకున్న అంటరానితనం : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన కూడా అంటరానితనం అంతం కాలేదని .. పెత్తందారులు విధానాలకు దాని రూపాన్ని మాత్రమే మార్చుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి…

పేదల ప్రభుత్వం కాదు…పేదల రక్తం తాగే ప్రభుత్వం : చంద్రబాబు

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రంలో పేదలకు,పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారని….దేశంలో అసలైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. గుడివాడ లో…