fbpx

జగన్ రెడ్డి దోపిడీకి కాదేది అనర్హం …టెక్స్ట్ బుక్స్ లో 120 కోట్లు దోపిడీ : పట్టాభి

Share the content

విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేన మామ కాదు కంస మామ అని టిడిపి నేత పట్టాభి మండిపడ్డారు.ఆదివారం మంగళగిరి లో టీడిపి రాష్ట్ర కార్యాలయంలో…

వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ… ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు ? : ఎంఏ షరీఫ్

Share the content

రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి, పోంగూరు నారాయణ గెలుస్తారని అక్కసుతో.. ఎదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనే దురుద్దేశంతో ఆయన కార్యాలయాల మిధ వైసిపి ప్రభుత్వం వ్యవస్థలతో…

డబ్బులు పంచితే… ఓట్లు వేస్తారనే భ్రమలో వైసిపి : నాగబాబు

Share the content

అధికార వైసిపి నాయకులకు అహంకారం తలకెక్కింది.ఎన్నికలకు ముందు డబ్బులు ఇస్తే.. ప్రజలే ఓట్లు వేస్తారని బ్రమలో ఉన్నారు. వైసిపికి తలకెక్కిన అహంకారాన్ని దింపాలంటే యుద్ధాలు ,ధర్నాలు చేయాల్సిన…

ఎన్డీయేతో పొత్తు తెలుగుదేశంకు మరణశాసనమే : వి.శ్రీనివాసరావు

Share the content

కేంద్ర బిజెపి మిత్ర కూటమి అయిన ఎన్డీయే లో తెలుగుదేశం పార్టీ చేరాలనే ఆలోచనే రావడం ఆ పార్టీకి మరణశాసనం రాసుకున్నట్లే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

మానవత దృక్పథానికి అధికారం తోడైతే అద్భుతాలు జరుగుతాయి: పవన్ కళ్యాణ్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజూ కూడా ఆయన జేబులో నుంచి రుపాయి తీయరు..తాను మాత్రం సొంత సొమ్మును కోట్ల రూపాయలను తీసి కష్టాల్లో ఉన్నవారికి…

దేనికి సిద్ధం సార్ ? ల్యాండ్,శాండ్,మైనింగ్ మాఫియాలతో దోచుకోవడానికా? : షర్మిల

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటున్నారు.. దేనికి సిద్ధం సార్….మళ్ళీ రాష్ట్రం మీద ఎనిమిది లక్షల కోట్లు భారం వేయటానికి సిద్దమా? మళ్ళీ బిజెపి…

వైసిపి ఎన్నికల కరపత్రంలా బుగ్గన బడ్జెట్ : కె రామకృష్ణ

Share the content

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చూపాల్సిన బడ్జెట్‌ కేవలం వైసీపీ ఎన్నికల కరపత్రం మాదిరిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు…

ఎర్రచందనం ముఠాలను పెంచి పోషిస్తున్న వైసిపి : నాదెండ్ల మనోహర్

Share the content

అన్నమయ్య జిల్లా కే.వి పల్లి మండలంలో కానిస్టేబుల్ గణేష్ ను ఎర్ర చందనం తరలిస్తున్న వాహనంతో ఢీకొట్టి హత్యా చేసిన దుర్మార్గపు ఘటన వెనుక ఎవరు ఉన్నారో…

జగన్ రెడ్డి …నియంత పాలనను తరిమికొట్టడానికి బీసీలు సిద్ధం : కొండబాబు

Share the content

నాడు ..వెనకబడిన కులాలకు అండగా ఉంటానని మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు.. బీసిలకు వెన్నుపోటు పొడిచి మోసం చేశారని కాకినాడ సిటీ నియోజకవర్గ…

పొత్తులు పెట్టుకున్నా….కూటమి కట్టినా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టబోతున్నారు : అంబటి రాంబాబు.

Share the content

వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేపోయింది… అనే ఒక అసత్యాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. దేశంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం…