రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి,జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు.రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో…
రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సహకారం తో బిజెపి బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా,విభజన హామీలు అమలు చేయకుండా ,విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిన…
రాష్ట్రంలో అధికార వైసిపి పార్టీ నాయకులు నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు.…
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతు ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్నా వాలంటీర్లు అందరికీ జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా…
కాకినాడ సాంబమూర్తి నగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని గతంలో చెప్పిన ద్వారంపూడి…నేడు…
తెలంగాణ ఎన్నికల రోజున నాగార్జునసాగర్ వద్ద రాష్ర్ట పోలీసులు మోహరించి నాటకం ఆడినట్లు… ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రినివాసరావు విమర్శించారు.రాష్ట్ర…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తుంటే….జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ ఖాతాలో నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటున్నారని బిజెపి…
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపదతో విశాఖపట్నం లో రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకోవడానికి సమయం ఉంది కానీ ….ఉత్తరాంధ్ర కు ఒక్క పరిశ్రమను…