fbpx

వైసిపి విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Share the content

రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ఆశలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండకూడదు అనే…

బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..? : వి.శ్రీనివాసరావు

Share the content

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి,జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు.రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో…

ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు : సీపీఐ, సీపీఎం

Share the content

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సహకారం తో బిజెపి బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా,విభజన హామీలు అమలు చేయకుండా ,విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిన…

జగన్ మార్క్ పాలన కనిపిస్తున్నప్పుడు….ఎందుకు అయ్యా చంద్రబాబు మీకు ఓటు వేయాలి ?

Share the content

జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, ప్రజాబలం లేదని, మేనిఫెస్టో లో చెప్పినవి చేయలేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకు…

నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్న వైసిపి

Share the content

రాష్ట్రంలో అధికార వైసిపి పార్టీ నాయకులు నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్ నజీర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు.…

ప్రభుత్వానికి వాలంటీర్లు అంబాసిడర్లుగా పని చేయాలి : కన్నబాబు

Share the content

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతు ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్నా వాలంటీర్లు అందరికీ జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా…

టిటిడి నిధులా? ద్వారంపూడి సొంత నిధులా ? : కొండబాబు

Share the content

కాకినాడ సాంబమూర్తి నగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని గతంలో చెప్పిన ద్వారంపూడి…నేడు…

ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం : వి.శ్రీనివాసరావు

Share the content

తెలంగాణ ఎన్నికల రోజున నాగార్జునసాగర్‌ వద్ద రాష్ర్ట పోలీసులు మోహరించి నాటకం ఆడినట్లు… ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రినివాసరావు విమర్శించారు.రాష్ట్ర…

వైసిపి రైతు కంఠక పాలనను ఇంటికి పంపుదాం : పురంధేశ్వరి

Share the content

దేశ ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తుంటే….జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ ఖాతాలో నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటున్నారని బిజెపి…

ప్యాలెస్ మీద ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్ర మీద లేదా? : లోకేష్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపదతో విశాఖపట్నం లో రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకోవడానికి సమయం ఉంది కానీ ….ఉత్తరాంధ్ర కు ఒక్క పరిశ్రమను…