టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన “యువగళం నవశకం” సభ అనుకున్న దానికంటే మరింత విజయవంతం అయ్యిందని కాకినాడ…
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు లేనట్లే అని స్పష్టమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ…
కార్మికులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి ఆనందంగా జీవించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. ది కాకినాడ పోర్ట్ వర్కర్స్ పూల్, ఈఎస్ఐ…
ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలు సీట్ల భర్తీపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో టిడిపి అధినేత చంద్రబాబు,…
పెద్దాపురం వైసిపిలో రెండు నెలలు కిందట అధిష్టానం తీసుకున్న నిర్ణయం పై ఇప్పుడు విబేధాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గం ఇన్చార్జి గా దవలురి దొరబాబు ను మార్చాలంటూ స్థానిక…
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడలో స్థానిక ఇంద్రపాలెం విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షకు ముఖ్య…
వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడం మాట అటు ఉంచితే పార్టీ కార్యక్రమాలను సైతం ప్రభుత్వ కార్యక్రమాలు కింద మార్చి అధికార వ్యవస్థలను ఇప్పుడు వినియోగించుకోవడం చర్చినీయంశం…
ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాలుగా చేస్తున్న అతిపెద్ద ఉద్యమానికి బిజెపి మద్దతు పలకడం, బహిరంగంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎస్సీ వర్గీకరణకు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పడం నిజంగా…
రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లను జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుంది అన్నదానిపైనే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మార్పు ఆధారపడి కనిపిస్తోంది.…