fbpx

ల్యాండ్,శాండ్,మద్యం పేర్లతో దోపిడీ

Share the content

టిడ్కో గృహాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర భా.జ.పా అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు.పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల వద్ద టిడ్కో గృహాలను ఆమె సోమవారం పరిశీలించారు..…