fbpx

పది.. అట్టర్ ఫ్లాప్

Share the content

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి వైసీపీ పాలకులు చెప్పిన గత ఏడాది చెప్పిన కాకమ్మ కథలకు కాలం తీరిపోయింది. శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

రాజమండ్రిలో పసుపు తుపాను

Share the content

రాజమహేంద్రవరం లో రాజకీయ అగ్గి రాజుకుంటోంది. మెల్లగా ఇది ఇక్కడ దహించుకుపోయే స్థాయికి వెళ్తుందా అన్నది అంతుపట్టడం లేదు. తెలుగుదేశం పార్టీలో రాజమండ్రి సిటీ టిక్కెట్ కోసం…

పిఠాపురంపై ముద్రగడ వ్యూహం

Share the content

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లడం ఖాయమేనా..? అంటే అదో వ్యూహంగా వైసీపీకి ఎన్నికల ముంగిట్లో పనికొస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాపుల్లో…

ఇసుక తుపాను ఎవర్ని ముంచుతుందో?

Share the content

పాలనలో నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇసుక కష్టాలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇష్టానుసారం తీసుకొచ్చిన ఇసుక విధానాలు నిర్మాణ రంగాన్ని నిలువునా నాశనం చేస్తున్నాయి. పేరుకు…

ఎంత డబ్బు పోసినా ఎంపీ కాలేకపోయిన ఆ బిజినెస్ మెన్!!!

Share the content

రాజకీయాలకు డబ్బుంటే సరిపోతుందా..?? డబ్బున్న ధనవంతులంతా ప్రజాప్రతినిధులు అయిపోగలరా..?? అసలు డబ్బు అందరి విషయాల్లో అద్భుతాలు చేస్తుందా..?? ఈ వ్యాపారవేత్తను చూస్తే ఇవేవీ కాదు అనిపిస్తుంది. తన…

చిక్కుల్లో పడేసిన రాపాక నోటి దురుసు

Share the content

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడిన మాటలు తనను చిక్కుల్లో పడేసాయి. జనసేన తరఫున గెలిచి…

అమరావతి భూములపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ …

Share the content

అమరావతి భూముల కుంభకోణంపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్) దర్యాప్తుకు ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణనలోకి తీసుకుని మళ్లీ విచారణ జరిపించండని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును…

ఆ ఇద్దరు మహిళా ఎంపీలు కనిపించరెందుకు??

Share the content

లోక్సభ సభ్యుడు అంటే సుమారుగా ఏడు నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఢిల్లీ స్థాయిలో దేశం మొత్తం వినపడేలా ప్రస్తావించాలి. పార్లమెంటులో ఆ నియోజకవర్గం తాలూకా…

ఎవరూ తగులబెట్టకపోతే రత్నాచల్ ఎక్సప్రెస్ ఎలా కాలిపోయింది..?

Share the content

సుదీర్ఘ విచారణ అనంతరం రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎవరు తగలబెట్టారు అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. 2016 జనవరి 31న తుని సమీపంలో రైలు తగులబడటం జాతీయ స్థాయిలో సంచలనం…

కార్మిక లోకానికి శఠగోపం పెట్టిన వైసీపీ సర్కారు

Share the content

కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణదారుల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేస్తున్నారు. గత మూడేళ్లలో ఏటా రూ.800 కోట్ల చొప్పున దాదాపు రూ.2500 కోట్లు…