పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి వైసీపీ పాలకులు చెప్పిన గత ఏడాది చెప్పిన కాకమ్మ కథలకు కాలం తీరిపోయింది. శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…
రాజమహేంద్రవరం లో రాజకీయ అగ్గి రాజుకుంటోంది. మెల్లగా ఇది ఇక్కడ దహించుకుపోయే స్థాయికి వెళ్తుందా అన్నది అంతుపట్టడం లేదు. తెలుగుదేశం పార్టీలో రాజమండ్రి సిటీ టిక్కెట్ కోసం…
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లడం ఖాయమేనా..? అంటే అదో వ్యూహంగా వైసీపీకి ఎన్నికల ముంగిట్లో పనికొస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాపుల్లో…
పాలనలో నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇసుక కష్టాలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇష్టానుసారం తీసుకొచ్చిన ఇసుక విధానాలు నిర్మాణ రంగాన్ని నిలువునా నాశనం చేస్తున్నాయి. పేరుకు…
రాజకీయాలకు డబ్బుంటే సరిపోతుందా..?? డబ్బున్న ధనవంతులంతా ప్రజాప్రతినిధులు అయిపోగలరా..?? అసలు డబ్బు అందరి విషయాల్లో అద్భుతాలు చేస్తుందా..?? ఈ వ్యాపారవేత్తను చూస్తే ఇవేవీ కాదు అనిపిస్తుంది. తన…
ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడిన మాటలు తనను చిక్కుల్లో పడేసాయి. జనసేన తరఫున గెలిచి…
అమరావతి భూముల కుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణనలోకి తీసుకుని మళ్లీ విచారణ జరిపించండని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును…
లోక్సభ సభ్యుడు అంటే సుమారుగా ఏడు నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఢిల్లీ స్థాయిలో దేశం మొత్తం వినపడేలా ప్రస్తావించాలి. పార్లమెంటులో ఆ నియోజకవర్గం తాలూకా…
సుదీర్ఘ విచారణ అనంతరం రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎవరు తగలబెట్టారు అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. 2016 జనవరి 31న తుని సమీపంలో రైలు తగులబడటం జాతీయ స్థాయిలో సంచలనం…