నిన్న మొన్నటి వరకు వచ్చేది జనసేన ప్రభుత్వం అని డంకా భజాయించి చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ సమావేశంలో…
ఏలూరులో మొదలైన వాలంటీర్ల వ్యవస్థ తుఫాను ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను చుట్టుముట్టేస్తోంది. వారాహి విజయ యాత్రలో ఏలూరులో రెండో దశ షెడ్యూల్ మొదలుకాగానే పవన్ కళ్యాణ్ మొదటి…
ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయం జోరందుకుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అనంతరం అధికార వైసిపి పార్టీ నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఉభయగోదావరి జిల్లాలో…
తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య జెంటిల్ మేన్ ఒప్పందం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా ఇరు పార్టీలు ఒకరిని ఒకరు…
అత్యంత సౌమ్యుడిగా, హుందా రాజకీయాలు చేస్తారని పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలోకి రాబోతున్నారు అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గవర సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ…
కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఎప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఉన్నచోట మరింత…
నరసరావుపేట ఎంపీ, విజ్ఞాన్ సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకేసారి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడం చర్చనీయంశమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణదేవరాయలకు ఇప్పటికే టికెట్ కేటాయించేది లేదని వైసీపీ…