fbpx

తాడేపల్లి కోటా బద్దలవ్వాలి…జగన్ అహంకారం కూలిపోవాలి : చంద్రబాబు

Share the content

రానున్న ఎన్నికల్లో విధ్వంసం పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా?సంక్షేమ పాలన కావాలా? సంక్షోభ పాలన కావాలా? యువతరానికి ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? నడుములు ఇరిగే…

ఆదివాసీల హక్కులును కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : వి.శ్రీనివాసరావు

Share the content

ఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెం.3పై ఆర్డినెన్స్‌ తెచ్చి స్పెషల్‌ డిఎస్సీ నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…

టీడీపీ పాలనను చూసి ఓటు వేయమని అడిగే దైర్యం ఉందా ? : కొట్టు సత్యనారాయణ‌

Share the content

పద్నాలుగేళ్ల తమ పాలనలో ప్రజలకు మంచి చేశామని ఓటు అడిగే దమ్ము, దైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఉందా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవ‌దాయ శాఖ…

ఇటుక ఇటుక పేర్చి కట్టిన సౌధంపై జగన్ గొడ్డలి పోటు : చంద్రబాబు

Share the content

అగ్నికి వాయువులా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు తోడు అయ్యార‌ని, ఇక వైసిపి బూడిదే అని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. టిడిపి, జ‌న‌సేన…

ప్రపంచ వాణిజ్య సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాల నుండి భారత్ వైదొలగాలి : సంయుక్త కిసాన్ మోర్చా

Share the content

భారత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తో కుదుర్చుకున్న ఒప్పందాల నుండి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని వసంత మహల్ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం…

సొంత చెల్లికి ఆస్తి ఇవ్వలేని వ్యక్తి…ప్రజలకు వాటాలు ఎలా పంచుతారు ?

Share the content

ముఖ్యమంత్రి వైయస్ జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి. ఆయన తాలుకు విష,లక్షణం, సంసృతి కుటుంబాల్లో కి వెళ్ళిపోయింది. సొంత అన్నదమ్ములు కూడా తిట్టుకునేలా చేసింది. నువ్వు…

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ

Share the content

పశ్చిమగోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ నియమితులయ్యారు.. 2014లో నరసాపురం కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి పనిచేసారు. సబ్ కలెక్టర్ పనిచేసిన…

పోలవరంకు గ్రహణం పోవాలంటే… జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవాలి : చంద్రబాబు

Share the content

గత టిడిపి ప్రభుత్వంలో సోమవారంను పోలవరంగా మార్చి 72 శాతం పనులను పూర్తి చేసామని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట…

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే వారికే మద్దతు : తాటిపాక మధు

Share the content

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికల సమ్మె రాజమండ్రిలో వేడి ఎక్కింది. శనివారము నుండి బయట వ్యక్తులను నియమించి పనిచేయించాలని వార్త రావడంతో ఆకస్మాతుగా మున్సిపల్ కార్మికులు శుక్రవారం…

రాజ్యాంగ పరిధి దాటుతున్న వైసీపీ ప్రభుత్వం

Share the content

వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడం మాట అటు ఉంచితే పార్టీ కార్యక్రమాలను సైతం ప్రభుత్వ కార్యక్రమాలు కింద మార్చి అధికార వ్యవస్థలను ఇప్పుడు వినియోగించుకోవడం చర్చినీయంశం…