రానున్న ఎన్నికల్లో విధ్వంసం పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా?సంక్షేమ పాలన కావాలా? సంక్షోభ పాలన కావాలా? యువతరానికి ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? నడుములు ఇరిగే…
ఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెం.3పై ఆర్డినెన్స్ తెచ్చి స్పెషల్ డిఎస్సీ నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…
భారత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తో కుదుర్చుకున్న ఒప్పందాల నుండి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని వసంత మహల్ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం…
ముఖ్యమంత్రి వైయస్ జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి. ఆయన తాలుకు విష,లక్షణం, సంసృతి కుటుంబాల్లో కి వెళ్ళిపోయింది. సొంత అన్నదమ్ములు కూడా తిట్టుకునేలా చేసింది. నువ్వు…
పశ్చిమగోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ నియమితులయ్యారు.. 2014లో నరసాపురం కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి పనిచేసారు. సబ్ కలెక్టర్ పనిచేసిన…
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికల సమ్మె రాజమండ్రిలో వేడి ఎక్కింది. శనివారము నుండి బయట వ్యక్తులను నియమించి పనిచేయించాలని వార్త రావడంతో ఆకస్మాతుగా మున్సిపల్ కార్మికులు శుక్రవారం…
వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడం మాట అటు ఉంచితే పార్టీ కార్యక్రమాలను సైతం ప్రభుత్వ కార్యక్రమాలు కింద మార్చి అధికార వ్యవస్థలను ఇప్పుడు వినియోగించుకోవడం చర్చినీయంశం…