రాజకీయంగా వాడుకుని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజమని,తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణనమని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్…
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం తహశీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ…
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు, నోటీసులు,వేధింపుల కోసం వెచ్చిస్తున్న సమయాన్ని.. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై వెచ్చించాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు…
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన “యువగళం నవశకం” సభ అనుకున్న దానికంటే మరింత విజయవంతం అయ్యిందని కాకినాడ…
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు లేనట్లే అని స్పష్టమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ…
రాజకీయ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఓపిక చాలా అవసరం. ప్రజాస్వామ్యంలో ఒక భాగమైన ఎన్నికల వ్యవస్థలో ప్రజల తీర్పు ఎప్పటికప్పుడు మారవచ్చు, లేక స్థిరమైన ప్రభుత్వాన్నే…
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దుష్ట పాలనకు చరమగీతం పాడుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి వెంకట ప్రభాకర్(బాబీ)తెలిపారు. బుధవారం యువగళం పాదయాత్ర ముంగిపు…
వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడం మాట అటు ఉంచితే పార్టీ కార్యక్రమాలను సైతం ప్రభుత్వ కార్యక్రమాలు కింద మార్చి అధికార వ్యవస్థలను ఇప్పుడు వినియోగించుకోవడం చర్చినీయంశం…
ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాలుగా చేస్తున్న అతిపెద్ద ఉద్యమానికి బిజెపి మద్దతు పలకడం, బహిరంగంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎస్సీ వర్గీకరణకు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పడం నిజంగా…