రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, ప్రభుత్వ వైఫల్యాలే తెలుగుదేశం పార్టీ గెలుపుకు బాటలు కానున్నాయని మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు తెలిపారు. ఈ నెల…
వైయస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర కోణం ఉందని వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.శనివారం వెలగపూడిలోని…
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు వేలు రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందని, అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని మాజీ…
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2,750 రూపాయలు ఉన్న పింఛను మరో 250 రూపాయలు పెంచేందుకు కాకినాడ వచ్చారని ఇది నాలుగున్నర ఏళ్ల క్రితమే చేయవలసిన పనని,ఇప్పుడు…
రాజకీయంగా ప్రతి ఒక్కరి ఎదుగుదలకు స్థానిక సంస్థలు ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అని టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. బుధవారం టిడిపి రాష్ట్ర కార్యాలయంలో “పంచాయతీ…
రాష్ట్రంలో 55 నెలల వైసిపి ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడ ఎటువంటి లంచాలు లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…
రాష్ట్రంలో గత 56 నెలల నుంచి విధ్వంసకర పాలన సాగిస్తూ.. అవినీతిపరులను, అసమర్థులను,నేరస్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు…
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దోపిడికి హద్దు అదుపు లేకుండా పోయిందని, దేవుడు పేరుతో కూడా ద్వారంపూడి దోపిడీ చేస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు…