రూ.70,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 600 కోట్లకు అదాని కు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు…
మర్డర్ జరగాలి..మనిషి మాత్రం మిగలాలి…ఇది అతడు చిత్రంలో విలన్ కోటా శ్రీనివాసరావు హీరో మహేష్ బాబుకు చెప్పే సన్నివేశం…ఇదే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ టిడిపి నాయకులు వర్ల…
రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రంలో పేదలకు,పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారని….దేశంలో అసలైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. గుడివాడ లో…
రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసిలు, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ లను జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ గా ఉపయోగించకున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం…
వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార…
వైసిపి ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తుని…