fbpx

గంగవరం పోర్టును అప్పనంగా అదానికు కట్టబెట్టిన జగనన్న : వైయస్ షర్మిల

Share the content

రూ.70,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 600 కోట్లకు అదాని కు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు…

కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కులాల మధ్య చిచ్చుకు వైసిపి కుట్ర : ధూళిపాళ్ల

Share the content

డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు అనంతరం ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించారో…నేడు అదే విధంగా కృష్ణ , గుంటూరు…

కోడికత్తి సంఘటన గురుంచి చెబుతూ..అతడు సినిమా సన్నివేశం వివరించిన…వర్ల రామయ్య

Share the content

మర్డర్ జరగాలి..మనిషి మాత్రం మిగలాలి…ఇది అతడు చిత్రంలో విలన్ కోటా శ్రీనివాసరావు హీరో మహేష్ బాబుకు చెప్పే సన్నివేశం…ఇదే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ టిడిపి నాయకులు వర్ల…

పేదల ప్రభుత్వం కాదు…పేదల రక్తం తాగే ప్రభుత్వం : చంద్రబాబు

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రంలో పేదలకు,పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారని….దేశంలో అసలైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. గుడివాడ లో…

తెలుగు జాతిపై ఎన్టీఆర్ చెరగని ముద్ర : కొండబాబు

Share the content

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి…

నాడు సిఎం జగన్ పై జాని మాస్టర్ చేసిన వ్యాఖ్యలే …నేడు యరపతినేని నోట..

Share the content

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసిలు, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ లను జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ గా ఉపయోగించకున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం…

వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం : కొండబాబు

Share the content

వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార…

టిడిపి తలుపులు తెరిస్తే… వైసిపి ఖాళీ అవ్వడం ఖాయం : జ్యోతుల నవీన్

Share the content

రా కదిలిరా” పేరుతో తునిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం అయిందని కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు .రా కదలిరా…

వైసిపి పీడిత వర్గాలను ఏకం చేయడమే లక్ష్యం : కొండబాబు

Share the content

వైసిపి ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తుని…

పోలవరంకు గ్రహణం పోవాలంటే… జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవాలి : చంద్రబాబు

Share the content

గత టిడిపి ప్రభుత్వంలో సోమవారంను పోలవరంగా మార్చి 72 శాతం పనులను పూర్తి చేసామని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట…