fbpx

ఎంపీ అభ్యర్థులుగా కొత్త ముఖాలు!

Share the content

వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థులను కూడా బలమైన వారిని రంగంలోకి దింపాలని భావిస్తున్న వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల వారీగా ఎవరిని రంగంలోకి దింపాలి అన్న…

కన్ఫ్యూజన్లో జనసేన…

Share the content

జనసేన పార్టీ క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొన్ని నియోజకవర్గంలోని ఇన్చార్జిలను నియమించకపోవడం జన సైనికుల్లో జనసేన కోసం పనిచేసే నాయకుల్లో…

గతి తప్పిన లోకేష్ పాదయాత్ర!

Share the content

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ఎక్కడో లెక్క తప్పుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే సాగుతున్న యాత్ర రాత్రికి…

ప్రత్యేక సమావేశాల్లో సంచలనం!!

Share the content

భారతీయ జనతా పార్టీ అనుకున్నంత పని చేయబోతోంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న నినాదానికి కట్టుబడి ముందస్తుగానే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో పాటు…

ఎన్టీఆర్ సాక్షిగా బిజెపి టిడిపి కలిసినట్లేనా??

Share the content

ఢిల్లీలో ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల సందర్భంగా జరిగిన రాజకీయాలు నారా కుటుంబాన్ని నందమూరి కుటుంబాన్ని మళ్లీ దగ్గరకు చేస్తాయా… ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో…

లక్ష్మి పార్వతి చెప్పే దానిలో నిజమేంత??

Share the content

ఎన్టీఆర్ నాణెం వివాదం ఇప్పుడు సరికొత్త వివాదాన్ని రాజేసేలా కనిపిస్తోంది. ఎన్టీఆర్ భార్యగా తనను కార్యక్రమానికి పిలవలేదని ఇది కచ్చితంగా ప్రోటోకాల్ నిబంధనలను తప్పడమేనంటూ లక్ష్మీపార్వతి ఇప్పుడు…

అయోమయంలో జేడీ!

Share the content

ఒకప్పుడు జగన్ అవినీతి కేసుల్లో ఆయనను అరెస్టు చేసి అందరితో హీరో అనిపించుకున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా తయారైంది. యువతలో…

రాధా గైర్హాజరు అందుకే..!

Share the content

గుంటూరు నుంచి కృష్ణాజిల్లా వరకు సాగిన యువగళం పాదయాత్రలో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా అలా కనిపించి వెళ్ళిపోయినప్పటికీ కీలకమైన గన్నవరం సభలో మాత్రం ఆయన…

తమ్ముళ్లు అతి అంచనాలు వద్దు

Share the content

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలని జనసేన పార్టీతో కలవడం వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదని ఓ వర్గం వాదన. ప్రస్తుత పరిస్థితులను…

లోకేష్ పాదయాత్ర వెనుక..!

Share the content

లోకేష్ కష్టపడుతున్నాడు.. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు.. ప్రజలను కలిసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు.. నాయకుడిగా అందరి చేత మెప్పు పొందేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.…