2019 వరకు శేషాచలం అడవుల్లో రోజుకు ఒక ఎర్రచందనం కేసు అయినా ఉండేది. ఎర్రచందనం తరలించుకుపోకుండా తమిళనాడు వైపు వెళ్లకుండా కాపలా కాసేందుకు ఎర్రచందనం ప్రత్యేక రక్షణ…
ఉత్తరాంధ్రలో చక్రం తెప్పిన బొత్స కుటుంబం నుంచి కొత్త తరం నేతను కచ్చితంగా ప్రమోట్ చేయాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్గా…
విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి సభ మేధావుల సైతం విస్తృత చర్చకు కారణమైంది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎలా మాట్లాడాలో అలా…
విశాఖను పూర్తిస్థాయి పరిపాలన రాజధానిగా చేసుకొని పాలించడానికి జగన్ పావులు కదుపుతున్న వేళ విశాఖపట్నం రాజధానిగా కావాలా వద్ద అన్న అంశం క్షేత్రస్థాయిలో మాత్రం విభిన్నంగా ఉంది.…
చీరాల రాజకీయాలు వైసీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సొంత పార్టీ నేతలే బాహబాహికి దిగడం ఇప్పుడు అక్కడ వైసీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఎప్పటినుంచో ఉన్న గొడవలు ఎన్నికలనాటికి…
విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రకు అనూహ్యస్పందన లభించింది. ముఖ్యంగా విశాఖ వాసులు పవన్ కళ్యాణ్ ను ఎందుకు అక్కున చేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత…
రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి…
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వంపై మరొక కీలక వ్యాఖ్య చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ…