fbpx

తిరుమల భక్తులపై చిరుతల దాడికి అసలు కారణం ఇదే!

Share the content

2019 వరకు శేషాచలం అడవుల్లో రోజుకు ఒక ఎర్రచందనం కేసు అయినా ఉండేది. ఎర్రచందనం తరలించుకుపోకుండా తమిళనాడు వైపు వెళ్లకుండా కాపలా కాసేందుకు ఎర్రచందనం ప్రత్యేక రక్షణ…

విజయనగరంలో వైసీపీ సరికొత్త నిర్ణయం!

Share the content

ఉత్తరాంధ్రలో చక్రం తెప్పిన బొత్స కుటుంబం నుంచి కొత్త తరం నేతను కచ్చితంగా ప్రమోట్ చేయాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్గా…

పవన్ కొత్త వ్యూహం సూపర్

Share the content

విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి సభ మేధావుల సైతం విస్తృత చర్చకు కారణమైంది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎలా మాట్లాడాలో అలా…

విశాఖ రణం

Share the content

విశాఖను పూర్తిస్థాయి పరిపాలన రాజధానిగా చేసుకొని పాలించడానికి జగన్ పావులు కదుపుతున్న వేళ విశాఖపట్నం రాజధానిగా కావాలా వద్ద అన్న అంశం క్షేత్రస్థాయిలో మాత్రం విభిన్నంగా ఉంది.…

వైసీపీకి తలనొప్పిగా ఆ నియోజకవర్గం

Share the content

చీరాల రాజకీయాలు వైసీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సొంత పార్టీ నేతలే బాహబాహికి దిగడం ఇప్పుడు అక్కడ వైసీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఎప్పటినుంచో ఉన్న గొడవలు ఎన్నికలనాటికి…

పది రోజులు పవన్ టెన్షన్ తప్పదు

Share the content

విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రకు అనూహ్యస్పందన లభించింది. ముఖ్యంగా విశాఖ వాసులు పవన్ కళ్యాణ్ ను ఎందుకు అక్కున చేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత…

వైసీపీ తీరు వాళ్ళకే నష్టం

Share the content

తమకు జై అంటే ఓకే.. లేకుంటే ఎవరైనా ఒక్కటే అంటూ వైసీపీ సాగిస్తున్న ఎదురుదాడి రాజకీయంగా ఆ పార్టీకి పెద్ద నష్టమే చేసేలా కనిపిస్తోంది. తాజాగా మెగాస్టార్…

వైసిపి నోటి దూలకు మూల్యం ఎంత?

Share the content

ఒకపక్క చిరంజీవి మరోపక్క రజనీకాంత్ వంటి పెద్ద పెద్ద స్టార్లు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ మంత్రుల మాటల మీద చేస్తున్న వ్యాఖ్యల మీద బహిరంగంగా అసహనం…

చిరు మాటలు రాజకీయ ప్రకంపణలు

Share the content

రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి…

సీఎం ఫోర్జరీ సంతకంతో 225 ఫైల్స్

Share the content

జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వంపై మరొక కీలక వ్యాఖ్య చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ…