కాంగ్రెస్ పార్టీకి వైయస్ కుటుంబాన్ని చీల్చవల్సిన అవసరం ఏముంది. రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ కి రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పటకీ ఎప్పటికీ అభిమానమే. కాంగ్రెస్ లో…
రూ.70,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 600 కోట్లకు అదాని కు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు…
దేశంలో మతం పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, రాముడిని అడ్డం పెట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు.…
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన కూడా అంటరానితనం అంతం కాలేదని .. పెత్తందారులు విధానాలకు దాని రూపాన్ని మాత్రమే మార్చుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి…
పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరు దావోస్ లో జరిగే “వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్” కు వెళ్లి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంటే రాష్ట్ర…
రాష్ట్ర మేధావి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరైన మేధావి చెల్లెలు షర్మిళ అని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకమార్ తెలిపారు. వైయస్సార్ కారణంగానే హైదరాబాదులో మత ఘర్షణలు…
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు,ఆశయాలను పాటించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన కళ్యాణ్ విమర్శించారు.బుధవారం విశాఖపట్నం జిల్లా పోలేపల్లి గ్రామంలో టిడిపి…