fbpx

కుప్పం కు మేలు చేయని చంద్రబాబు ముఖ్యమంత్రికి అర్హుడా ? జగన్మోహన్ రెడ్డి

Share the content

శైలం ప్రాజెక్ట్ నుంచి కొండలు గుట్టలు దాటుకొని 672 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుప్పం కు నీళ్ళు అందించిన ఘనత వైయస్సార్ ప్రభుత్వం కే దక్కుతుంది…

ఐదేళ్ల పరిపాలనలో చేతులారా చేసుకున్నావు జగనన్న : వైయస్ షర్మిల

Share the content

కాంగ్రెస్ పార్టీకి వైయస్ కుటుంబాన్ని చీల్చవల్సిన అవసరం ఏముంది. రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ కి రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పటకీ ఎప్పటికీ అభిమానమే. కాంగ్రెస్ లో…

గంగవరం పోర్టును అప్పనంగా అదానికు కట్టబెట్టిన జగనన్న : వైయస్ షర్మిల

Share the content

రూ.70,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 600 కోట్లకు అదాని కు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు…

మతం పేరుతో మోసం చేసేందుకు రాముడి తో వస్తున్న మోదీ, అమిత్ షా : అక్కినేని వనజ

Share the content

దేశంలో మతం పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, రాముడిని అడ్డం పెట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు.…

పెత్తందారీల విధానాలకు రూపం మార్చుకున్న అంటరానితనం : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన కూడా అంటరానితనం అంతం కాలేదని .. పెత్తందారులు విధానాలకు దాని రూపాన్ని మాత్రమే మార్చుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి…

పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ విఫలం : పట్టాభిరామ్

Share the content

పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరు దావోస్ లో జరిగే “వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్” కు వెళ్లి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంటే రాష్ట్ర…

కేశినేని నాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన సోదరుడు చిన్ని.. వ్యక్తుల స్థాయిను నిర్ణయించేది ప్రజలే అంటూ చురకలు..

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీ అనంతరం కేశినేని నాని తనకు తాను రతన్ టాటా, ప్రధాని మోదీలతో పోల్చుకుంటున్నారని కానీ మన స్థాయి ఏంటో…

మేధావి అన్నకు మేధావి చెల్లెలు షర్మిళ : బిజెపి

Share the content

రాష్ట్ర మేధావి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరైన మేధావి చెల్లెలు షర్మిళ అని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకమార్ తెలిపారు. వైయస్సార్ కారణంగానే హైదరాబాదులో మత ఘర్షణలు…

బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందచేస్తాం

Share the content

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల ద్రోహని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కున్నే వరకు పొత్తు

Share the content

రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు,ఆశయాలను పాటించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన కళ్యాణ్ విమర్శించారు.బుధవారం విశాఖపట్నం జిల్లా పోలేపల్లి గ్రామంలో టిడిపి…