మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ లోకి వైసిపి ప్రభుత్వం తీసుకువెళ్లిందని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. బుధవారం మంగళగిరి లోని…
మతం, కులాల పేరుతో దేశ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, నిరంకుశ వైసీపీ లను ఓడించాలని సీపీఐ…
ఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెం.3పై ఆర్డినెన్స్ తెచ్చి స్పెషల్ డిఎస్సీ నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…
రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు…
రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ…
ఐదేళ్ల వైసిపి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన ,తెలుగుదేశం పార్టీల నాయకులు,కార్యకర్తలు ఐక్యతగా పని చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. వైసిపి నాయకులు…
రాష్ట్రంలో ప్రశ్నించే గళం వింటే జగన్ రెడ్డికి ఒణుకు. అందుకే ఆయనకు ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, మీడియా అంటే భయం. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీడియాపై దాడులు చేయిస్తున్నారు.రానున్న…