fbpx

జగన్ పాలనలో ప్రజలకు కరెంట్ కోతలు ….పరిశ్రమలకు పవర్ హాలిడే : బ్రహ్మం చౌదరి

Share the content

మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ లోకి వైసిపి ప్రభుత్వం తీసుకువెళ్లిందని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. బుధవారం మంగళగిరి లోని…

ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి : తాటిపాక మధు

Share the content

మతం, కులాల పేరుతో దేశ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, నిరంకుశ వైసీపీ లను ఓడించాలని సీపీఐ…

ఆదివాసీల హక్కులును కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : వి.శ్రీనివాసరావు

Share the content

ఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెం.3పై ఆర్డినెన్స్‌ తెచ్చి స్పెషల్‌ డిఎస్సీ నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…

మన పిల్లలు విద్య లో ప్రపంచంతో పోటీ పడాలి : జగన్మోహన్ రెడ్డి

Share the content

రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు…

తెలుగుదేశంతోనే రజకుల సంక్షేమం సాధ్యం

Share the content

రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ…

టీడీపీ పాలనను చూసి ఓటు వేయమని అడిగే దైర్యం ఉందా ? : కొట్టు సత్యనారాయణ‌

Share the content

పద్నాలుగేళ్ల తమ పాలనలో ప్రజలకు మంచి చేశామని ఓటు అడిగే దమ్ము, దైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఉందా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవ‌దాయ శాఖ…

ఇటుక ఇటుక పేర్చి కట్టిన సౌధంపై జగన్ గొడ్డలి పోటు : చంద్రబాబు

Share the content

అగ్నికి వాయువులా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు తోడు అయ్యార‌ని, ఇక వైసిపి బూడిదే అని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. టిడిపి, జ‌న‌సేన…

పార్టీ ప్రయోజనాలు కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం : పవన్ కళ్యాణ్.

Share the content

ఐదేళ్ల వైసిపి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన ,తెలుగుదేశం పార్టీల నాయకులు,కార్యకర్తలు ఐక్యతగా పని చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. వైసిపి నాయకులు…

వైసిపి విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Share the content

రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ఆశలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండకూడదు అనే…

నిరంకుశత్వ పాలకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు : జ్యోతుల నవీన్

Share the content

రాష్ట్రంలో ప్రశ్నించే గళం వింటే జగన్ రెడ్డికి ఒణుకు. అందుకే ఆయనకు ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, మీడియా అంటే భయం. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీడియాపై దాడులు చేయిస్తున్నారు.రానున్న…