భారతదేశంలో చట్టం ఉన్నవారికి ఎంత బలహీనంగా పనిచేస్తుంది లేని వారి పట్ల ఎంత బలంగా పనిచేస్తుంది అన్నది తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్…
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీలో అసమ్మతి వర్గాలు బయటకు వస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జోరు…
అధికార పార్టీ వైఎస్ఆర్సిపి వచ్చే ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థుల వేటలో పడింది. ముఖ్యంగా బలమైన ఎంపీ అభ్యర్థులను బరిలో నిలపాలని ఆరాటపడుతోంది. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి…
రెండు విడతల్లోనూ జనసేన పార్టీ నిర్వహించిన వారాహి యాత్ర విజయవంతం కావడంతో మూడో విడత యాత్ర కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. గోదావరి జిల్లాలపై పూర్తిగా దృష్టి…
నిన్న మొన్నటి వరకు వచ్చేది జనసేన ప్రభుత్వం అని డంకా భజాయించి చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ సమావేశంలో…
ఏలూరులో మొదలైన వాలంటీర్ల వ్యవస్థ తుఫాను ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను చుట్టుముట్టేస్తోంది. వారాహి విజయ యాత్రలో ఏలూరులో రెండో దశ షెడ్యూల్ మొదలుకాగానే పవన్ కళ్యాణ్ మొదటి…
ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయం జోరందుకుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అనంతరం అధికార వైసిపి పార్టీ నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఉభయగోదావరి జిల్లాలో…
తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య జెంటిల్ మేన్ ఒప్పందం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా ఇరు పార్టీలు ఒకరిని ఒకరు…
అత్యంత సౌమ్యుడిగా, హుందా రాజకీయాలు చేస్తారని పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలోకి రాబోతున్నారు అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గవర సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ…