రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి…
టీటీడీ చైర్మన్ గా అనుకోని విధంగా తెరపైకి వచ్చి, కీరకమైన పోస్టును కొట్టేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు సొంత పార్టీ నేతలకే…
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వంపై మరొక కీలక వ్యాఖ్య చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ వాతావరణం క్రమంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తల భౌతిక దాడులు నాయకులు సాక్షిగా జరగడం నాయకుల…
ఎవరు ఊహించిన రీతిలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం మీద వైసిపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న మాజీ జిల్లా…
జనసేన పార్టీ మూడో విడత వారాహి యాత్ర విశాఖపట్నంలో ఖరారు అయింది. గోదావరి జిల్లాలో పూర్తి నియోజకవర్గాలు తిరిగిన తర్వాతే ఇతర జిల్లాలకు వెళ్తారు అనుకున్న తరుణంలో…
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై వైసిపి కీలక నేత సంచల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చను రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం…