fbpx

ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి : తాటిపాక మధు

Share the content

మతం, కులాల పేరుతో దేశ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, నిరంకుశ వైసీపీ లను ఓడించాలని సీపీఐ…

ఇటుక ఇటుక పేర్చి కట్టిన సౌధంపై జగన్ గొడ్డలి పోటు : చంద్రబాబు

Share the content

అగ్నికి వాయువులా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు తోడు అయ్యార‌ని, ఇక వైసిపి బూడిదే అని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. టిడిపి, జ‌న‌సేన…

భారత క్రికెటర్ కంటే వైసిపి నాయకుడే ముఖ్యమా ? : పవన్ కళ్యాణ్

Share the content

ఆంధ్ర క్రికెట్ టీమ్ కెప్టెన్ హనుమ విహారిని రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానిస్తుంటే …రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు…

పార్టీ ప్రయోజనాలు కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం : పవన్ కళ్యాణ్.

Share the content

ఐదేళ్ల వైసిపి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన ,తెలుగుదేశం పార్టీల నాయకులు,కార్యకర్తలు ఐక్యతగా పని చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. వైసిపి నాయకులు…

రాజకీయ లబ్ధి కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తారా ? : మనోహర్

Share the content

ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలను వాడరాదన్న చట్టాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.…

వైసిపి విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Share the content

రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ఆశలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండకూడదు అనే…

సొంత చెల్లికి ఆస్తి ఇవ్వలేని వ్యక్తి…ప్రజలకు వాటాలు ఎలా పంచుతారు ?

Share the content

ముఖ్యమంత్రి వైయస్ జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి. ఆయన తాలుకు విష,లక్షణం, సంసృతి కుటుంబాల్లో కి వెళ్ళిపోయింది. సొంత అన్నదమ్ములు కూడా తిట్టుకునేలా చేసింది. నువ్వు…

జగనన్న సైన్యమా? జగనన్న ధనాగారమా ? : నాదెండ్ల మనోహర్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంవత్సరానికి ఖర్చు చేస్తున్న రూ. 1500 కోట్లల్లో రూ.617 కోట్లును దారి మళ్లించారని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం…

ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు : సీపీఐ, సీపీఎం

Share the content

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సహకారం తో బిజెపి బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా,విభజన హామీలు అమలు చేయకుండా ,విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిన…

రెండు నెలల్లో వైసిపి దుష్ట పాలన విముక్తి : నాగబాబు

Share the content

ప్రతి యుగంలో దేవుళ్ళు కంటే రాక్షసులకు కాస్త ఎక్కువ బలం ఉంది. రాక్షసులును వధించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో కొంత మంది వ్యక్తులు పుడతారు.త్రేతా యుగంలో…