fbpx

రిషికొండ భవనాలకు జగన్ పెట్టిన పేర్లు తెలుస్తే షాక్ అవుతారు.

Share the content

రోజుకో మాట.. వారానికో గడువు.. నెల రోజులకు ఓ బూటకం మాట చెప్పి విశాఖ నగరానికి ప్రకృతి విపత్తుల నుంచి ముఖ్యంగా సముద్రం నుంచి వచ్చే గాలుల…

షర్మిల భవితవ్యం గందరగోళం.

Share the content

ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి కాంగ్రెస్ వేసిన వ్యూహం ఫెయిల్ అయినట్లే అని తెలుస్తోంది. వైయస్ షర్మిల అడిగిన రాజ్యసభకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో ఆమె తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ…

వామపక్షాలది చెరో దారి!

Share the content

అప్పటికప్పుడే కలిసి ఉన్నట్లు కనిపిస్తూ.. ఎప్పటికప్పుడు విడిపోతూ కనిపించే వామపక్షాలు 2024 ఎన్నికల్లో మరోసారి విడివిడిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకపక్క వామపక్షాలను ప్రజలు నమ్మడం లేదని…

జేపీ స్వరం మారుతోంది!

Share the content

ఒకప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న ఐఏఎస్ అధికారిగా, ఒక పార్టీని నిజాయితీగల పార్టీగా ముద్ర వేయించుకున్న నాయకుడిగా జయప్రకాష్ నారాయణ కు మంచి పేరు ఉంది. అయితే…

జనసేన పై వైసీపీ మాస్టర్ ప్లాన్!

Share the content

వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి బలమైన ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ మారుతాడని వైసీపీ నేతలు కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన ను అన్ని విధాలుగా దెబ్బతీయాలి…

తెలంగాణలో టిడిపి పోటీ లేనట్లేనా??

Share the content

ఒకవైపు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మరోవైపు అన్ని పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోయి ఉంటే ఒకప్పుడు తెలంగాణలో మంచి బలంతో ముందుకు వెళ్లిన తెలుగుదేశం…

కష్ట కాలంలో లోకేష్ కు అండగా చిన్నమ్మ

Share the content

చంద్రబాబు కు పక్కలో బల్లెంలా తయారవుతారు అని మొదట భావించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ అధ్యక్షురాలు పురందరేశ్వరి ఇప్పుడు పూర్తిగా టిడిపికి సానుకూలంగా ప్రవర్తించడం ఇప్పుడు వైసీపీ…

టోఫెల్ టోపీ.. ప్రజాధనం లూటి.

Share the content

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం కాకపుట్టిస్తుంది. అధికార పార్టీ వైసీపీని గద్దె తింటడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ విధానాలను ఎండ కొడుతున్నాయి. రాష్ట్రంలో విద్యాసంస్థను…

కామినేని కండువా మారుస్తారా??

Share the content

కైకలూరులో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారుతుంది. పూర్తిగా కొల్లేరు ప్రాంతం అయిన కైకలూరులో మత్స్యకారులు అధికం. వడ్డీ సామాజిక వర్గం నేపథ్యం ఇక్కడ ఎక్కువ . గత…

తుస్సుమన్న జగన్ సభ.

Share the content

జగన్ ఏదో చెబుతారు అనుకుంటే ఇంకేదో చెప్పి సభ ముగించారు.. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే అత్యవసరంగా ఏర్పాటు చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్య నాయకులు…