fbpx

కరువు పై కప్పగంతులు

Share the content

అక్టోబర్ 31వ తేదీ అర్ధరాత్రి… సరిగ్గా 12:00 దాటిన తర్వాత కరువు మండలాలపై వైసీపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అత్యంత రహస్యంగా రాష్ట్రంలో 13 మండలాల్లో…

అమ్మేస్తున్న కరువు మేఘాలు.

Share the content

రాష్ట్రానికి కమ్మేస్తున్న కరువు పరిస్థితిని దాచి పెట్టేందుకు వైసిపి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆపదలో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి… ఆపదే రాలేదన్నట్లుగా ప్రవర్తిస్తుంది. రాష్ట్రంలో గత…

బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందా??

Share the content

ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా ఎక్కువ అయితే దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమ పేర్లు పెట్టుకుని తమ ఫోటోలు వాడుకుంటుందని చాలాసార్లు బిజెపి నాయకులు…

జగన్ ప్రసంగాలు మార్చడానికి ప్రత్యేక బృందాలు

Share the content

వచ్చి ఎన్నికల్లో జగన్ ప్రసంగాలు జనాల్లోకి ఇలాగే వెళ్తే పరిస్థితి ఏమిటి అని ఇప్పుడు వైసిపి నేతల్లోనే ఆందోళన వ్యక్తం అవుతుంది. బహిరంగ సభల్లో చెప్పిందే పదే…

కొరకరాని కొయ్యగా పురందరేశ్వరి

Share the content

బిజెపి అధ్యక్షురాలుగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించిన తరువాత వైసిపి పై నేరుగా దాడి చేయడం.. వైసిపి నేతలను దీటుగా ఎదుర్కోవడంతో ఇప్పుడు వైసిపి అధిష్టానం పెద్దలు బిజెపి…

కెసిఆర్ కు కాలేశ్వరం సెగ

Share the content

తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన నమ్ముకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తుంది అని భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు…

తెలంగాణలో జనసేనకు తెలుగుదేశం మద్దతు ఇస్తే..??

Share the content

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు కీలకం కానుంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పిన తెలుగుదేశం పార్టీ తటస్థంగా ఉంటుందా…

షర్మిల రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే..

Share the content

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేయడం ద్వారా వైయస్ షర్మిల దాదాపు తెలంగాణలో పార్టీ మూత బడినట్లే అని రాజకీయ విశ్లేషకులు మాట. నిన్న మొన్నటి…

జగన్ పగబడితే అంతే..!

Share the content

ముఖ్యమంత్రి జగన్ ను ఒక విషయంలో మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి .. తన రాజకీయ శత్రువును, తనకు అడ్డు తగిలే వారిని కచ్చితంగా ఆయన పూర్తిస్థాయిలో శత్రువులుగా చూస్తారని…

టీడీపీ అధినేత పై కేసుల వెనుక పెద్ద కుట్ర

Share the content

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఐదో కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సిఐడి కేసు నమోదు చేసేందుకు రంగం…