రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సిఐటియు…
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18 మహాసభలు జనవరి 8, 9, 10 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి…
నిన్ను వలె, ని పొరుగు వారిని ప్రేమించాలని, ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, దయ, కరుణ, కనికరముతో ప్రతి ఒక్కరు జీవించాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, వైసిపి…
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారి బారి నుండి కాకినాడను రక్షించుకోవాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక…
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన “యువగళం నవశకం” సభ అనుకున్న దానికంటే మరింత విజయవంతం అయ్యిందని కాకినాడ…
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం దగ్గరలో ధర్నా నిర్వహించారు. ముందుగా…
రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు జనసేన తోనే పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే పించనును ఆరు…
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె పిలుపులో భాగంగా స్థానిక వేంపల్లి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైటాయించారు.అంగన్వాడీల డిమాండ్లకై ప్రభుత్వంతో చర్చలు సోమవారం విఫలం అయిన నేపథ్యంలో నేటి…