fbpx

టిడిపి,జనసేన లను విమర్శించేందుకే సిఎం సభ : వనమూడి

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2,750 రూపాయలు ఉన్న పింఛను మరో 250 రూపాయలు పెంచేందుకు కాకినాడ వచ్చారని ఇది నాలుగున్నర ఏళ్ల క్రితమే చేయవలసిన పనని,ఇప్పుడు…

ఆత్మస్తుతి పరనింద”వలే సిఎం ప్రసంగం: సిపిఎం

Share the content

చాలా కాలం తర్వాత కాకినాడ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగం ఆశించిన స్థాయిలో లేదని ఆత్మ స్తుతి పరనింద లా సాగింది సిపిఎం కాకినాడ నగర కన్వీనింగ్…

అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

రాష్ట్రంలో 55 నెలల వైసిపి ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడ ఎటువంటి లంచాలు లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…

నెల రోజుల్లో సామాజిక భవనం పూర్తి.

Share the content

రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అసంపూర్తిగా ఉన్న సామాజిక భవనాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు.…

దేవుడు పేరుతో ద్వారంపూడి కోట్ల దోపిడి

Share the content

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దోపిడికి హద్దు అదుపు లేకుండా పోయిందని, దేవుడు పేరుతో కూడా ద్వారంపూడి దోపిడీ చేస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు…

కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి : కాపు జేఏసి

Share the content

కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని రాష్ట్ర కాపు జేఏసి డిమాండ్ చేసింది. శుక్రవారం కాకినాడ విద్యుత్ నగర్ లోని…

కేంద్ర నిధులు మళ్లింపు వలనే సమగ్ర శిక్షలో సంక్షోభం

Share the content

పంజాబ్, చత్తీస్ ఘడ్,ఒరిస్సా రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కాకినాడ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎం.చంటిబాబు,సత్య నాగమని ,సిఐ…

కేంద్రంలో మోదీని,రాష్ట్రంలో జగన్ ను గద్దె దింపాలి

Share the content

భారతదేశం చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమని,భిన్నత్వంలో ఏకత్వం విశిష్టత కలిగిన దేశంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఇరువురు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ…

వైసీపీలో కార్యకర్తలకు విలువ లేదు

Share the content

కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసిపి కి బిగ్ షాక్ తగిలింది.నియోజకవర్గ ఇన్చార్జిల విషయం గోదావరి జిల్లాలలో ప్రకంపనలు రేపుతుంది. తమ నాయకులకు టిక్కెట్ ఇస్తేనే పార్టీకి పని…

విశ్వసనీయత,విలువలు లేని జగన్మోహన్ రెడ్డి

Share the content

రాజకీయంగా వాడుకుని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజమని,తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణనమని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్…