fbpx

స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తి జగన్ : పవన్ కళ్యాణ్

Share the content

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..తన స్వార్థం కోసం మతాన్ని వాడుకుంటారు.. కానీ జీసస్ వాక్యాలు పాటించే వ్యక్తి కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.గురువారం మంగళగిరి…

వైయస్సార్ ఆసరా కాదు …జగన్ రెడ్డి టోకరా : జ్యోతుల నవీన్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పక్షంలో ఉండగా అక్క చెల్లమ్మలకు తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని.. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని…

మతం పేరుతో మోసం చేసేందుకు రాముడి తో వస్తున్న మోదీ, అమిత్ షా : అక్కినేని వనజ

Share the content

దేశంలో మతం పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, రాముడిని అడ్డం పెట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు.…

తెలుగు జాతిపై ఎన్టీఆర్ చెరగని ముద్ర : కొండబాబు

Share the content

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి…

వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం : కొండబాబు

Share the content

వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార…

టిడిపి తలుపులు తెరిస్తే… వైసిపి ఖాళీ అవ్వడం ఖాయం : జ్యోతుల నవీన్

Share the content

రా కదిలిరా” పేరుతో తునిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం అయిందని కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు .రా కదలిరా…

వైసిపి పీడిత వర్గాలను ఏకం చేయడమే లక్ష్యం : కొండబాబు

Share the content

వైసిపి ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తుని…

జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన…ప్రభుత్వ వైఫల్యాలే టిడిపి గెలుపుకు బాటలు : వనమూడి

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, ప్రభుత్వ వైఫల్యాలే తెలుగుదేశం పార్టీ గెలుపుకు బాటలు కానున్నాయని మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు తెలిపారు. ఈ నెల…

జగన్ మాటల ముఖ్యమంత్రి కాదు..చేతల ముఖ్యమంత్రి : కన్నబాబు

Share the content

దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు వేలు రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందని, అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని మాజీ…

స్మార్ట్ సిటీ నిధులను దోచుకున్న ద్వారంపూడి

Share the content

ఎదుటివారిని తిడితే పాపులరిటీ వస్తుందన్న బ్రమలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారని, పాపులారిటీ సంపాదించడంలో ఆయన శ్రీరెడ్డి తో సమానమని మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు.విమర్శించారు.శుక్రవారం…