fbpx

రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో బిజెపిని ఓడించండి : తాటిపాక మధు

Share the content

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ద. పురందేశ్వరుని ఓడించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు సిపిఐ…

సోషల్ మీడియాలో వేధింపుల వలనే గీతాంజలి ఆత్మహత్య : నాగమణి

Share the content

టిడిపి జనసేనల సోషల్ మీడియాలు తమ మితిమీరిన వేధింపుల వలన ఒక మహిళ ప్రాణంను పొట్టన పెట్టుకున్నాయని రాష్ట్ర సివిల్‌ సప్లై డైరెక్టర్‌ , ఉభయ గోదావరి…

ఓటు అడిగే హక్కు జగన్ కోల్పోయారు : జ్యోతుల నవీన్

Share the content

రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, మాయ చేయడానికి మేదరమెట్లకు 6 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుండి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వంద కోట్లు ఖర్చు చేసి జనాన్ని…

ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి : వి.శ్రీనివాసరావు

Share the content

కాకినాడ జిల్లాలో లైపెజ్‌ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వేసే వ్యర్థ పదార్ధాల పైప్‌ లైన్‌ వలన మత్స్య సంపదకు నష్టం అపారా వాటిల్లుతున్నందున ఆ…

నగదు పంచడమే మహిళా సాధికారతనా ? : ఎమ్మెల్సీ ఐ.వి

Share the content

శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం…

తెలుగుదేశంతోనే రజకుల సంక్షేమం సాధ్యం

Share the content

రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ…

నిరంకుశత్వ పాలకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు : జ్యోతుల నవీన్

Share the content

రాష్ట్రంలో ప్రశ్నించే గళం వింటే జగన్ రెడ్డికి ఒణుకు. అందుకే ఆయనకు ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, మీడియా అంటే భయం. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీడియాపై దాడులు చేయిస్తున్నారు.రానున్న…

విధ్వంసకారుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : జ్యోతుల నవీన్ కుమార్

Share the content

ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి తనను తాను హీరోగా ప్రోజెక్ట్ చేసుకుంటూ వచ్చారు….ఇతర పక్షాలను విలన్లుగా చూపిస్తూ సినిమాలు తీశాడు. తప్పుడు ప్రచారంతో జగన్ సినిమాలు తీయవచ్చు కానీ….ఐదు…

టిటిడి నిధులా? ద్వారంపూడి సొంత నిధులా ? : కొండబాబు

Share the content

కాకినాడ సాంబమూర్తి నగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని గతంలో చెప్పిన ద్వారంపూడి…నేడు…

జగన్ రెడ్డి …నియంత పాలనను తరిమికొట్టడానికి బీసీలు సిద్ధం : కొండబాబు

Share the content

నాడు ..వెనకబడిన కులాలకు అండగా ఉంటానని మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు.. బీసిలకు వెన్నుపోటు పొడిచి మోసం చేశారని కాకినాడ సిటీ నియోజకవర్గ…