fbpx

వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల

Share the content

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత…

అంగన్వాడీల పట్ల మొండి వైఖరి అవలంబిస్తున్న సర్కార్ : సి.ఐ.టి.యు.

Share the content

అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తన్నదని సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్ టియు కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.నరసింగరావు,జి.ఓబులేసు,కే. పొలారి విమర్శించారు.…

ఆంధ్రప్రదేశ్ ను ఆందోళనాంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్

Share the content

రాష్ట్రంలో గత 56 నెలల నుంచి విధ్వంసకర పాలన సాగిస్తూ.. అవినీతిపరులను, అసమర్థులను,నేరస్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు…

వై.యస్. షర్మిళ వెంట నడుస్తా : ఆర్కే

Share the content

వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి సేవ చేసి సర్వస్వం పోగట్టుకున్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు…

అంగన్వాడీల గురించి అలా చెప్పలేదు..

Share the content

అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు విజయనగరం లో ఏర్పాటు చేసిన…

సమగ్ర శిక్ష జేఏసి నాయకులతో చర్చలు జరపాలి

Share the content

గత పది రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని యుటి ఎఫ్, జన విజ్ఞాన…

కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి : కాపు జేఏసి

Share the content

కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని రాష్ట్ర కాపు జేఏసి డిమాండ్ చేసింది. శుక్రవారం కాకినాడ విద్యుత్ నగర్ లోని…

అంగన్వాడీలు సమ్మె విరమించండి : రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

Share the content

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నివర్గాల వారిదిని, ఈ 55 నెలల కాలంలో మనసున్న ప్రభుత్వంగా పాలన సాగించామని, గత 17 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె…

2023 లో గణనీయంగా తగ్గిన నేరాలు

Share the content

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేయడం వలన 2023వ సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని…

అంగన్వాడిల సమస్యలను పరిష్కరించలేని ముఖ్యమంత్రి : ఐద్వా

Share the content

గత 16 రోజులు నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడి కార్యకర్తల దీక్షా శిబిరాలను కూల్చివేయడం, ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాన్ని అందించడానికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని అఖిల…