రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి…
అంబేద్కర్ మహా శిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీటర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు…
పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరు దావోస్ లో జరిగే “వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్” కు వెళ్లి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంటే రాష్ట్ర…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసిలు, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ లను జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ గా ఉపయోగించకున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం…
దేశంలో మనువాద, మతోన్మాదుల పాలనలో దళితులు, ఆదివాసీలు, మహిళల మీద పెద్ద ఎత్తున దారుణమైన కులదురంకార దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ…
ఉక్కు నరాలు..ఇనుప కండరాలు కలిగిన యువ సమూహమే జనసేన బలము,బలగం అని జనసేన అధినేత పవన కళ్యాణ్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని “జాతీయ యువజన…
వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార…
ఆరోగ్య శ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు తెలిపారు. శుక్రవారం సిఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పై…
రానున్న అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వైసిపి మూడవ జాబితాను ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహదరులు సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల…