fbpx

వైయస్సార్ ఆసరా కాదు …జగన్ రెడ్డి టోకరా : జ్యోతుల నవీన్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పక్షంలో ఉండగా అక్క చెల్లమ్మలకు తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని.. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని…

ఉద్యోగ కల్పనపై ప్రచారాలు కాదు..మెగా డిఎస్సీ ఎక్కడ : డివైఎఫ్ఐ

Share the content

రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా డిఎస్సీ ప్రకటనపై నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిందని డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు వై రాము,జి.రామన్న విమర్శించారు.గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్…

ఐదేళ్ల పరిపాలనలో చేతులారా చేసుకున్నావు జగనన్న : వైయస్ షర్మిల

Share the content

కాంగ్రెస్ పార్టీకి వైయస్ కుటుంబాన్ని చీల్చవల్సిన అవసరం ఏముంది. రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ కి రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పటకీ ఎప్పటికీ అభిమానమే. కాంగ్రెస్ లో…

గంగవరం పోర్టును అప్పనంగా అదానికు కట్టబెట్టిన జగనన్న : వైయస్ షర్మిల

Share the content

రూ.70,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 600 కోట్లకు అదాని కు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు…

ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు ఐతే .. ఐప్యాక్ ను రద్దు చేయండి : వి శ్రీనివాసరావు

Share the content

తనకు స్టార్ క్యాంపెయనర్లు గా ప్రజలే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మితే కార్పొరేట్ సంస్థ అయిన ఐప్యాక్ ను రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర…

రాష్ట్ర ప్రభుత్వంతో తాడో.. పేడో తేల్చుకునేందుకు సిద్ధం : ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం.

Share the content

గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న మహాత్మా గాంధీ వర్ధంతి రోజున మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం తెలిపింది. మంగళవారం…

అనిశ్చితికి నేను భాధ్యడుని కాదు : శ్రీకృష్ణదేవరాయలు

Share the content

వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి లు వరుస షాక్ లు ఇస్తున్నారు.సీట్ల సర్దుబాటు విషయంలో అధినేత నిర్ణయాన్ని ఒక్కరొక్కరుగా వ్యతిరేకిస్తున్నారు.…

కోడికత్తి సంఘటన గురుంచి చెబుతూ..అతడు సినిమా సన్నివేశం వివరించిన…వర్ల రామయ్య

Share the content

మర్డర్ జరగాలి..మనిషి మాత్రం మిగలాలి…ఇది అతడు చిత్రంలో విలన్ కోటా శ్రీనివాసరావు హీరో మహేష్ బాబుకు చెప్పే సన్నివేశం…ఇదే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ టిడిపి నాయకులు వర్ల…

పెత్తందారీల విధానాలకు రూపం మార్చుకున్న అంటరానితనం : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన కూడా అంటరానితనం అంతం కాలేదని .. పెత్తందారులు విధానాలకు దాని రూపాన్ని మాత్రమే మార్చుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి…

పేదల ప్రభుత్వం కాదు…పేదల రక్తం తాగే ప్రభుత్వం : చంద్రబాబు

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రంలో పేదలకు,పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారని….దేశంలో అసలైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. గుడివాడ లో…