రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పక్షంలో ఉండగా అక్క చెల్లమ్మలకు తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని.. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని…
రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా డిఎస్సీ ప్రకటనపై నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిందని డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు వై రాము,జి.రామన్న విమర్శించారు.గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్…
కాంగ్రెస్ పార్టీకి వైయస్ కుటుంబాన్ని చీల్చవల్సిన అవసరం ఏముంది. రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ కి రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పటకీ ఎప్పటికీ అభిమానమే. కాంగ్రెస్ లో…
రూ.70,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 600 కోట్లకు అదాని కు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు…
తనకు స్టార్ క్యాంపెయనర్లు గా ప్రజలే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మితే కార్పొరేట్ సంస్థ అయిన ఐప్యాక్ ను రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర…
గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న మహాత్మా గాంధీ వర్ధంతి రోజున మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం తెలిపింది. మంగళవారం…
వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి లు వరుస షాక్ లు ఇస్తున్నారు.సీట్ల సర్దుబాటు విషయంలో అధినేత నిర్ణయాన్ని ఒక్కరొక్కరుగా వ్యతిరేకిస్తున్నారు.…
మర్డర్ జరగాలి..మనిషి మాత్రం మిగలాలి…ఇది అతడు చిత్రంలో విలన్ కోటా శ్రీనివాసరావు హీరో మహేష్ బాబుకు చెప్పే సన్నివేశం…ఇదే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ టిడిపి నాయకులు వర్ల…
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన కూడా అంటరానితనం అంతం కాలేదని .. పెత్తందారులు విధానాలకు దాని రూపాన్ని మాత్రమే మార్చుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి…
రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రంలో పేదలకు,పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారని….దేశంలో అసలైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. గుడివాడ లో…