నాడు ..వెనకబడిన కులాలకు అండగా ఉంటానని మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు.. బీసిలకు వెన్నుపోటు పొడిచి మోసం చేశారని కాకినాడ సిటీ నియోజకవర్గ…
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు 124 సార్లు బటన్ నొక్కాను అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ఐదేళల్లో మధ్యపాన నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు? .సిపిఎస్…
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేపోయింది… అనే ఒక అసత్యాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. దేశంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం…
కన్న తల్లికి పట్టెడన్నం పెట్టనివాడు… ప్రేమ పూర్వకంగా పలకరించని వాడు…పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తాడు అంటే నమ్ముతామా? అన్న మారిపోయాడని… అన్న ఒక అవినీతి పరుడు,అసాంఘిక…
రాష్ట్రంలో 28 వేల మంది వీఆర్ఏలకు గత ఆరు ఏళ్లుగా జీతాలు పెంచకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ తీవ్రంగా ఖండించింది. గురువారం విజయవాడ…
ఆంధ్రపదేశ్ పునర్విభజన చట్టానికి కాల పరిమితి ముగుస్తున్నా రాష్ట్రానికి నిధుల సాధనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.…
రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత మంది సలహాదారులను నియమించిందో జాబితా విడుదల చేయాలని జనసేన పార్టీ పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం మంగళగిరి…
విశాఖపట్నం లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభ అంటున్నారు…ఐదు సంవత్సరాలు నుంచి ప్రతిపక్షాలు ఎక్కడ కూడా కటౌట్ పెట్టాలన్న అడ్డు పడి ఇష్టానుసారంగా చేసిన జగన్…ఇప్పుడు…
నాకు నేనుగా నిస్వార్థంగా జగన్ అన్న కోసం పాదయాత్ర చేసా..నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా.. ముఖ్యమంత్రి అయిన తరువాత నాకు ఈ పని కావాలని,…