వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా వ్యవస్థలోని తెస్తున్న మార్పులు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మొదటి నుండి…
వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమం గురువారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది…
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. క్షత్రియ సామాజిక వర్గం అధికంగా ఉండే ఉన్ని నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీల నుంచి క్షత్రియులే పోటీలో…
ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. తెలంగాణ ఎన్నికలు జనసేనానికి పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్…
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి వలసలు పెరుగుతున్నాయి. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి వలస వస్తున్న నేతలు తీవ్రస్థాయిలో…
ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి కాంగ్రెస్ వేసిన వ్యూహం ఫెయిల్ అయినట్లే అని తెలుస్తోంది. వైయస్ షర్మిల అడిగిన రాజ్యసభకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో ఆమె తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ…
అప్పటికప్పుడే కలిసి ఉన్నట్లు కనిపిస్తూ.. ఎప్పటికప్పుడు విడిపోతూ కనిపించే వామపక్షాలు 2024 ఎన్నికల్లో మరోసారి విడివిడిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకపక్క వామపక్షాలను ప్రజలు నమ్మడం లేదని…
వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి బలమైన ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ మారుతాడని వైసీపీ నేతలు కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన ను అన్ని విధాలుగా దెబ్బతీయాలి…