fbpx

సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

Share the content

రాష్ట్ర ప్రభుత్వంతో న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడాలని సిఐటియు జిల్లా…

సచివాలయ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి

Share the content

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో లక్ష మందికి పైగా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామ,వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు…

తల్లి తండ్రులకు పూర్తి ఆర్థిక భరోసాగా విదేశీ విద్యా దీవెన

Share the content

జగనన్న విదేశీ విద్యా దీవెన,సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులను సిఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.పూర్తి పారదర్శకతతో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్మును జమ చేశారు.బుధవారం…

“జెవీకే కిట్ల పైన అప్రమత్తత అవసరం”

Share the content

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న జగనన్న విద్యా కానుకల కిట్లపై మండల విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సమగ్ర శిక్ష సీఎంఓ చామంతి నాగేశ్వరావు అన్నారు.…

ఆదాయపు పన్నుతో సంక్షేమ పధకాలను ఎత్తేసారు

Share the content

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అంగన్వాడీలు నా అక్కచెల్లెమ్మలంటూ తలలు నిమిరి.. నేనున్నానంటూ హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి రాగానే వారిని మోసం చేశారని కాకినాడ రూరల్…

అంగన్వాడీల నాయకత్వంతో చర్చలు జరపాలి

Share the content

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లు ఎదుర్కొంటున్న పలు సమస్యల పై కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకత్వం గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి…

గృహాల నిర్మాణాలలో పూర్తి నాణ్యత ప్రమాణాలు

Share the content

నవరత్నాలు పథకంలో భాగంగా పేదలకు పూర్తి మౌలిక సదుపాయాలతో కూడిన గృహాలను నిర్మించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్…

నూతన ఖనిజ వనరుల కొరకు విస్తృత చర్యలు

Share the content

దేశ ప్రగతికి కీలకమైన ఖనిజ వనరులను అందించేందుకు ఎప్పటికప్పుడు నూతన ఖనిజ అన్వేషణలు విస్తృతంగా జరగాలని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మైన్స్) గోపాలకృష్ణ ద్వివేది పిలుపునిచ్చారు.…

ఇతర రాష్ట్రాలు సైతం ఆచరించేలా ఏపీ విద్యా వ్యవస్థ

Share the content

వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున అనేక…

గ్రూప్స్ పోస్టులను 2,000 కు పెంచాలి

Share the content

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమాన్ని విజయవాడ భాలోత్సవ భవన్లో నిర్వహించారు. ఈ చర్చావేదిక…