fbpx

కేంద్ర నిధులు మళ్లింపు వలనే సమగ్ర శిక్షలో సంక్షోభం

Share the content

పంజాబ్, చత్తీస్ ఘడ్,ఒరిస్సా రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కాకినాడ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎం.చంటిబాబు,సత్య నాగమని ,సిఐ…

కేంద్రంలో మోదీని,రాష్ట్రంలో జగన్ ను గద్దె దింపాలి

Share the content

భారతదేశం చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమని,భిన్నత్వంలో ఏకత్వం విశిష్టత కలిగిన దేశంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఇరువురు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ…

వైసీపీలో కార్యకర్తలకు విలువ లేదు

Share the content

కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసిపి కి బిగ్ షాక్ తగిలింది.నియోజకవర్గ ఇన్చార్జిల విషయం గోదావరి జిల్లాలలో ప్రకంపనలు రేపుతుంది. తమ నాయకులకు టిక్కెట్ ఇస్తేనే పార్టీకి పని…

విశ్వసనీయత,విలువలు లేని జగన్మోహన్ రెడ్డి

Share the content

రాజకీయంగా వాడుకుని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజమని,తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణనమని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్…

అజేయమైనది కమ్యూనిజం.. భవిష్యత్ సోషలజిందే

Share the content

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించికుని మంగళవారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా సిపిఐ జెండా ఆవిష్కరణల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

సచివాలయ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

Share the content

రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సిఐటియు…

మైటాస్ తరహాలో బైజూస్ కుంభకోణం

Share the content

రాష్ట్రప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్ధులకు అందించిన బైజూస్‌ ట్యాబుల్లో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ట్యాబ్‌ల కొనుగోలు, అందులోని కంటైంట్‌ కొనుగోళ్లలో…

రైతులను నట్టేట ముంచిన జగన్ సర్కార్

Share the content

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18 మహాసభలు జనవరి 8, 9, 10 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి…

వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

Share the content

వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.…

మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించాలి.

Share the content

రాష్ట్రంలో వివిధ మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల,స్కూల్స్ స్వీపర్లు, డ్రైవర్లు, టాయిలెట్ వర్కర్స్, పార్క్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ…