fbpx

జగన్ పాలనలో ప్రజలకు కరెంట్ కోతలు ….పరిశ్రమలకు పవర్ హాలిడే : బ్రహ్మం చౌదరి

Share the content

మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ లోకి వైసిపి ప్రభుత్వం తీసుకువెళ్లిందని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. బుధవారం మంగళగిరి లోని…

తాడేపల్లి కోటా బద్దలవ్వాలి…జగన్ అహంకారం కూలిపోవాలి : చంద్రబాబు

Share the content

రానున్న ఎన్నికల్లో విధ్వంసం పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా?సంక్షేమ పాలన కావాలా? సంక్షోభ పాలన కావాలా? యువతరానికి ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? నడుములు ఇరిగే…

వైసిపి వంచనకు ఏ పేరు పెట్టాలి : కృపారాణి

Share the content

తాను వైసిపి లో కొనసాగాలి అంటే కిల్లి కృపరాణి అనే బ్రాండ్ ను పక్కకు పెట్టీ తిట్లు తిట్టాలా ? పార్టీలో కి ఆహ్వానించి ఎందుకు అన్యాయం…

ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం : తలశిల రఘురాం

Share the content

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి చేపట్టనున్న “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర రేపు ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల…

భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని హైకోర్ట్ చెప్పిందా ? : పట్టాభిరామ్

Share the content

వైసిపి చేతిలో ఒక తప్పుడు మీడియా ఉందని ఇష్టానుసారంగా అసత్య వార్తలు రాస్తూ ప్రెస్మెట్ లు పెట్టీ బురదజల్లే కార్యక్రమం చేస్తుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి…

నగదు పంచడమే మహిళా సాధికారతనా ? : ఎమ్మెల్సీ ఐ.వి

Share the content

శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం…

తెలుగుదేశంతోనే రజకుల సంక్షేమం సాధ్యం

Share the content

రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ…

భారత క్రికెటర్ కంటే వైసిపి నాయకుడే ముఖ్యమా ? : పవన్ కళ్యాణ్

Share the content

ఆంధ్ర క్రికెట్ టీమ్ కెప్టెన్ హనుమ విహారిని రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానిస్తుంటే …రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు…

కుప్పం కు మేలు చేయని చంద్రబాబు ముఖ్యమంత్రికి అర్హుడా ? జగన్మోహన్ రెడ్డి

Share the content

శైలం ప్రాజెక్ట్ నుంచి కొండలు గుట్టలు దాటుకొని 672 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుప్పం కు నీళ్ళు అందించిన ఘనత వైయస్సార్ ప్రభుత్వం కే దక్కుతుంది…

పార్టీ ప్రయోజనాలు కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం : పవన్ కళ్యాణ్.

Share the content

ఐదేళ్ల వైసిపి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన ,తెలుగుదేశం పార్టీల నాయకులు,కార్యకర్తలు ఐక్యతగా పని చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. వైసిపి నాయకులు…