fbpx

పేదల ద్రోహి జగన్ రెడ్డి : బోండా ఉమా

Share the content

వైసిపి అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతాను అని అన్నారు.విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు.. ప్రతి జనవరి లో జాబ్ క్యాలెండర్ ఇస్తాము.వారంలో…

రెండు నెలల్లో వైసిపి దుష్ట పాలన విముక్తి : నాగబాబు

Share the content

ప్రతి యుగంలో దేవుళ్ళు కంటే రాక్షసులకు కాస్త ఎక్కువ బలం ఉంది. రాక్షసులును వధించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో కొంత మంది వ్యక్తులు పుడతారు.త్రేతా యుగంలో…

జగన్ మార్క్ పాలన కనిపిస్తున్నప్పుడు….ఎందుకు అయ్యా చంద్రబాబు మీకు ఓటు వేయాలి ?

Share the content

జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, ప్రజాబలం లేదని, మేనిఫెస్టో లో చెప్పినవి చేయలేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకు…

ప్రభుత్వానికి వాలంటీర్లు అంబాసిడర్లుగా పని చేయాలి : కన్నబాబు

Share the content

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతు ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్నా వాలంటీర్లు అందరికీ జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా…

విజయనగరం ను క్యాన్సర్ గడ్డలా పీల్చేస్తున్నా బొత్స కుటుంబం : లోకేష్

Share the content

నిరుపేద కుటుంబాలను క్యాన్సర్ గడ్డ నమిలేసి కటిక నిరుపేదరికంలోకి ఎలా తోసేస్తుందో…విజయనగరం జిల్లాను బొత్సా కుటుంబం ఒక క్యాన్సర్ గడ్డలా పీడించి ఇంకా పేదరికంలోకి తోసేస్తుందనీ టిడిపి…

బినామీ భూముల్నికాపాడుకోవడానికి కొత్త నాటకానికి ప్రయత్నిస్తున్నారా ? : బీటెక్ రవి

Share the content

గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక దోచుకునేందుకు వైజాగ్ రాజధాని అని మాట మార్చి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఓడిపోతున్నారని తెలిసి…

వైసిపి రైతు కంఠక పాలనను ఇంటికి పంపుదాం : పురంధేశ్వరి

Share the content

దేశ ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తుంటే….జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ ఖాతాలో నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటున్నారని బిజెపి…

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌… డిఎస్సి నోటిఫికేషన్‌ విడుదల

Share the content

రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పోస్టుల భర్తీకి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ మంత్రి బొత్స సత్యనారాయణ…

ప్యాలెస్ మీద ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్ర మీద లేదా? : లోకేష్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపదతో విశాఖపట్నం లో రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకోవడానికి సమయం ఉంది కానీ ….ఉత్తరాంధ్ర కు ఒక్క పరిశ్రమను…

తోడేళ్ళ సైన్యం నాతో యుద్ధం చేయటానికి వస్తున్నారు….ఈ జగన్ కు మద్దతుగా మీరు సిద్దమా ?

Share the content

రామాయణం… మహా భారతం లో విలన్ల వలే నేడు.. ఈనాడు,టివి 5, చంద్రబాబు, దత్త పుత్రుడు, పక్క పార్టీలో ఉన్న చంద్రబాబు కోవర్ట్లు అందరూ..తోడేళ్ళ రూపేణా మీ…