fbpx

ఇటుక ఇటుక పేర్చి కట్టిన సౌధంపై జగన్ గొడ్డలి పోటు : చంద్రబాబు

Share the content

అగ్నికి వాయువులా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు తోడు అయ్యార‌ని, ఇక వైసిపి బూడిదే అని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. టిడిపి, జ‌న‌సేన…

కుప్పం కు మేలు చేయని చంద్రబాబు ముఖ్యమంత్రికి అర్హుడా ? జగన్మోహన్ రెడ్డి

Share the content

శైలం ప్రాజెక్ట్ నుంచి కొండలు గుట్టలు దాటుకొని 672 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుప్పం కు నీళ్ళు అందించిన ఘనత వైయస్సార్ ప్రభుత్వం కే దక్కుతుంది…

నియంత పాలకులను తరిమికొట్టండి : వైయస్ షర్మిల

Share the content

దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళను సైతం తరిమికొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజుది.ఆయనే మీకు..మాకు స్పూర్తి.. ఆ రక్తం…అదే పౌరుషం మీలో ఉంది..అప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎలా…

ఐదేళ్ల పరిపాలనలో చేతులారా చేసుకున్నావు జగనన్న : వైయస్ షర్మిల

Share the content

కాంగ్రెస్ పార్టీకి వైయస్ కుటుంబాన్ని చీల్చవల్సిన అవసరం ఏముంది. రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ కి రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పటకీ ఎప్పటికీ అభిమానమే. కాంగ్రెస్ లో…

గంగవరం పోర్టును అప్పనంగా అదానికు కట్టబెట్టిన జగనన్న : వైయస్ షర్మిల

Share the content

రూ.70,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 600 కోట్లకు అదాని కు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు…

పెత్తందారీల విధానాలకు రూపం మార్చుకున్న అంటరానితనం : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన కూడా అంటరానితనం అంతం కాలేదని .. పెత్తందారులు విధానాలకు దాని రూపాన్ని మాత్రమే మార్చుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి…

పేదల ప్రభుత్వం కాదు…పేదల రక్తం తాగే ప్రభుత్వం : చంద్రబాబు

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రంలో పేదలకు,పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారని….దేశంలో అసలైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. గుడివాడ లో…

తెలుగు జాతిపై ఎన్టీఆర్ చెరగని ముద్ర : కొండబాబు

Share the content

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి…

చంద్రబాబును కోర్టులు.. రా కదలిరా అని పిలుస్తున్నాయి : కొడాలి నాని

Share the content

టిడిపి అధినేత చంద్రబాబు ప్రజలను రా కదలిరా అని పిలుపునిస్తుంటే.. సుప్రీం కోర్టు, రాజమహేంద్రవరం జైలు మాత్రం చంద్రబాబు ని పిలుస్తున్నాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని…

వైసిపి పీడిత వర్గాలను ఏకం చేయడమే లక్ష్యం : కొండబాబు

Share the content

వైసిపి ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తుని…