మతం, కులాల పేరుతో దేశ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, నిరంకుశ వైసీపీ లను ఓడించాలని సీపీఐ…
ఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెం.3పై ఆర్డినెన్స్ తెచ్చి స్పెషల్ డిఎస్సీ నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…
మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్ ఆత్మీయ విందుకు ఆహ్వానించారు. శనివారం కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో జరిగిన సాంస్కృతిక…
శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం…
భారత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తో కుదుర్చుకున్న ఒప్పందాల నుండి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని వసంత మహల్ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం…
రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి,జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు.రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో…
రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సహకారం తో బిజెపి బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా,విభజన హామీలు అమలు చేయకుండా ,విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిన…
సంయుక్త కిసాన్ మోర్చాలోని 550 రైతు సంఘాలు, 11 కేంద్ర కార్మిక సంఘాలు, ట్రాన్స్ పోర్ట్ యాజమాన్య, డ్రైవర్ల సంఘాలు ఉమ్మడిగా ఇచ్చిన గ్రామీణ బంద్, పారిశ్రామిక…
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సింది పోయి ప్రమాదాలకు డ్రైవర్లను భాద్యులను చేయడం అన్యాయం అని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్…