దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళను సైతం తరిమికొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజుది.ఆయనే మీకు..మాకు స్పూర్తి.. ఆ రక్తం…అదే పౌరుషం మీలో ఉంది..అప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎలా…
రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి, పోంగూరు నారాయణ గెలుస్తారని అక్కసుతో.. ఎదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనే దురుద్దేశంతో ఆయన కార్యాలయాల మిధ వైసిపి ప్రభుత్వం వ్యవస్థలతో…
అధికార వైసిపి నాయకులకు అహంకారం తలకెక్కింది.ఎన్నికలకు ముందు డబ్బులు ఇస్తే.. ప్రజలే ఓట్లు వేస్తారని బ్రమలో ఉన్నారు. వైసిపికి తలకెక్కిన అహంకారాన్ని దింపాలంటే యుద్ధాలు ,ధర్నాలు చేయాల్సిన…
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…చేసేది అంతా అరాచకాలు…చెప్పేది మాత్రం పెత్తందారులు మీధ పోరాటం చేస్తున్నా అని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసిపి రెబల్ ఎంపి రఘరామకృష్ణం రాజు…
రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో తండ్రిని చూసి కుమారుడిని గెలిపించారు. ప్రస్తుతం మీ బిడ్డల భవిష్యత్తు కోసం జనసేన,టిడిపిలను గెలిపించాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు…
కరోనా వైరస్ కంటే వైసిపి ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు.నిరంకుసత్వంతో రెచ్చిపోతున్న రెచ్చిపోతున్న వైసిపి వైరస్…
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటున్నారు.. దేనికి సిద్ధం సార్….మళ్ళీ రాష్ట్రం మీద ఎనిమిది లక్షల కోట్లు భారం వేయటానికి సిద్దమా? మళ్ళీ బిజెపి…
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చూపాల్సిన బడ్జెట్ కేవలం వైసీపీ ఎన్నికల కరపత్రం మాదిరిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు…