రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ వద్ద ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్…
రాష్ట్రంలో అధికార వైసిపి పార్టీ నాయకులు నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు.…
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతు ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్నా వాలంటీర్లు అందరికీ జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా…
నిరుపేద కుటుంబాలను క్యాన్సర్ గడ్డ నమిలేసి కటిక నిరుపేదరికంలోకి ఎలా తోసేస్తుందో…విజయనగరం జిల్లాను బొత్సా కుటుంబం ఒక క్యాన్సర్ గడ్డలా పీడించి ఇంకా పేదరికంలోకి తోసేస్తుందనీ టిడిపి…
తెలంగాణ ఎన్నికల రోజున నాగార్జునసాగర్ వద్ద రాష్ర్ట పోలీసులు మోహరించి నాటకం ఆడినట్లు… ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రినివాసరావు విమర్శించారు.రాష్ట్ర…
గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక దోచుకునేందుకు వైజాగ్ రాజధాని అని మాట మార్చి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఓడిపోతున్నారని తెలిసి…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తుంటే….జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ ఖాతాలో నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటున్నారని బిజెపి…
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపదతో విశాఖపట్నం లో రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకోవడానికి సమయం ఉంది కానీ ….ఉత్తరాంధ్ర కు ఒక్క పరిశ్రమను…