fbpx

జగన్ మార్క్ పాలన కనిపిస్తున్నప్పుడు….ఎందుకు అయ్యా చంద్రబాబు మీకు ఓటు వేయాలి ?

Share the content

జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, ప్రజాబలం లేదని, మేనిఫెస్టో లో చెప్పినవి చేయలేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకు…

రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తప్పనిసరి : ముకేశ్ కుమార్ మీనా

Share the content

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ వద్ద ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్…

నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్న వైసిపి

Share the content

రాష్ట్రంలో అధికార వైసిపి పార్టీ నాయకులు నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్ నజీర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు.…

ప్రభుత్వానికి వాలంటీర్లు అంబాసిడర్లుగా పని చేయాలి : కన్నబాబు

Share the content

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతు ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్నా వాలంటీర్లు అందరికీ జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా…

విజయనగరం ను క్యాన్సర్ గడ్డలా పీల్చేస్తున్నా బొత్స కుటుంబం : లోకేష్

Share the content

నిరుపేద కుటుంబాలను క్యాన్సర్ గడ్డ నమిలేసి కటిక నిరుపేదరికంలోకి ఎలా తోసేస్తుందో…విజయనగరం జిల్లాను బొత్సా కుటుంబం ఒక క్యాన్సర్ గడ్డలా పీడించి ఇంకా పేదరికంలోకి తోసేస్తుందనీ టిడిపి…

ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం : వి.శ్రీనివాసరావు

Share the content

తెలంగాణ ఎన్నికల రోజున నాగార్జునసాగర్‌ వద్ద రాష్ర్ట పోలీసులు మోహరించి నాటకం ఆడినట్లు… ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రినివాసరావు విమర్శించారు.రాష్ట్ర…

బినామీ భూముల్నికాపాడుకోవడానికి కొత్త నాటకానికి ప్రయత్నిస్తున్నారా ? : బీటెక్ రవి

Share the content

గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక దోచుకునేందుకు వైజాగ్ రాజధాని అని మాట మార్చి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఓడిపోతున్నారని తెలిసి…

వైసిపి రైతు కంఠక పాలనను ఇంటికి పంపుదాం : పురంధేశ్వరి

Share the content

దేశ ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తుంటే….జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ ఖాతాలో నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటున్నారని బిజెపి…

ప్యాలెస్ మీద ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్ర మీద లేదా? : లోకేష్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపదతో విశాఖపట్నం లో రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకోవడానికి సమయం ఉంది కానీ ….ఉత్తరాంధ్ర కు ఒక్క పరిశ్రమను…

జగన్ రెడ్డి దోపిడీకి కాదేది అనర్హం …టెక్స్ట్ బుక్స్ లో 120 కోట్లు దోపిడీ : పట్టాభి

Share the content

విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేన మామ కాదు కంస మామ అని టిడిపి నేత పట్టాభి మండిపడ్డారు.ఆదివారం మంగళగిరి లో టీడిపి రాష్ట్ర కార్యాలయంలో…