రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…చేసేది అంతా అరాచకాలు…చెప్పేది మాత్రం పెత్తందారులు మీధ పోరాటం చేస్తున్నా అని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసిపి రెబల్ ఎంపి రఘరామకృష్ణం రాజు…
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటున్నారు.. దేనికి సిద్ధం సార్….మళ్ళీ రాష్ట్రం మీద ఎనిమిది లక్షల కోట్లు భారం వేయటానికి సిద్దమా? మళ్ళీ బిజెపి…