fbpx

వైసిపి రైతు కంఠక పాలనను ఇంటికి పంపుదాం : పురంధేశ్వరి

Share the content

దేశ ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తుంటే….జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ ఖాతాలో నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటున్నారని బిజెపి…

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌… డిఎస్సి నోటిఫికేషన్‌ విడుదల

Share the content

రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పోస్టుల భర్తీకి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ మంత్రి బొత్స సత్యనారాయణ…

నాడు… తండ్రిని చూసి కుమారుడిని గెలిపించారు…..నేడు మీ బిడ్డల భవిష్యత్తు కోసం టిడిపి జనసేన లను గెలిపించండి : నాగబాబు

Share the content

రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో తండ్రిని చూసి కుమారుడిని గెలిపించారు. ప్రస్తుతం మీ బిడ్డల భవిష్యత్తు కోసం జనసేన,టిడిపిలను గెలిపించాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు…

వైసిపి వైరస్ కు….జనసేన టిడిపి విజయమే వ్యాక్సినేషన్ : నాగబాబు

Share the content

కరోనా వైరస్ కంటే వైసిపి ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు.నిరంకుసత్వంతో రెచ్చిపోతున్న రెచ్చిపోతున్న వైసిపి వైరస్…

వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి : సిఐటియు

Share the content

రాష్ట్రంలో 28 వేల మంది వీఆర్ఏలకు గత ఆరు ఏళ్లుగా జీతాలు పెంచకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ తీవ్రంగా ఖండించింది. గురువారం విజయవాడ…

విభజన చట్టం హామీల అమలుకు నిధులు సాధించడంలో జగన్ విఫలం : అచ్చెన్నాయుడు

Share the content

ఆంధ్రపదేశ్ పునర్విభజన చట్టానికి కాల పరిమితి ముగుస్తున్నా రాష్ట్రానికి నిధుల సాధనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.…

ప్రభుత్వ సలహాదారులకు రూ. 680 కోట్లా ? : నాదెండ్ల మనోహర్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత మంది సలహాదారులను నియమించిందో జాబితా విడుదల చేయాలని జనసేన పార్టీ పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం మంగళగిరి…

ఫిబ్రవరి 1 నుంచి టెట్‌కు దరఖాస్తులు ప్రారంభం

Share the content

రాష్ట్రంలోని ఉపాధ్యాయ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. సుమారు 6 వేల పోస్టులను డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేసేందుకు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.…

పది ఇస్తాడు…వంద దోచుకుంటాడు…అదే జలగన్న పాలసీ :చంద్రబాబు

Share the content

విశాఖపట్నం లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభ అంటున్నారు…ఐదు సంవత్సరాలు నుంచి ప్రతిపక్షాలు ఎక్కడ కూడా కటౌట్ పెట్టాలన్న అడ్డు పడి ఇష్టానుసారంగా చేసిన జగన్…ఇప్పుడు…

మనువాద ధర్మంను దేశం మీద రుద్దేందుకు కుట్ర : వి.శ్రీనివాసరావు

Share the content

మనువాద ధర్మం పేరుతో దళితులు, బిసిలను కులాల వారీగా విభజించి మూడు వేల క్రితం నాటి అనాగరిక ఆదిమ సమాజాన్ని దేశం మీద రుద్దేందుకు మోడీ ప్రధాని…