fbpx

పేదల ద్రోహి జగన్ రెడ్డి : బోండా ఉమా

Share the content

వైసిపి అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతాను అని అన్నారు.విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు.. ప్రతి జనవరి లో జాబ్ క్యాలెండర్ ఇస్తాము.వారంలో…

జగనన్న సైన్యమా? జగనన్న ధనాగారమా ? : నాదెండ్ల మనోహర్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంవత్సరానికి ఖర్చు చేస్తున్న రూ. 1500 కోట్లల్లో రూ.617 కోట్లును దారి మళ్లించారని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం…

రెండు నెలల్లో వైసిపి దుష్ట పాలన విముక్తి : నాగబాబు

Share the content

ప్రతి యుగంలో దేవుళ్ళు కంటే రాక్షసులకు కాస్త ఎక్కువ బలం ఉంది. రాక్షసులును వధించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో కొంత మంది వ్యక్తులు పుడతారు.త్రేతా యుగంలో…

నాణ్యమైన విద్యా హక్కు కోసం ఎడెక్స్‌ తో ఒప్పందం : జగన్మోహన్ రెడ్డి

Share the content

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం.. ‘నాణ్యమైన విద్యా హక్కు’ ఇది కొత్త నినాదమని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని సీఎం…

ప్రభుత్వానికి వాలంటీర్లు అంబాసిడర్లుగా పని చేయాలి : కన్నబాబు

Share the content

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతు ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్నా వాలంటీర్లు అందరికీ జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా…

విజయనగరం ను క్యాన్సర్ గడ్డలా పీల్చేస్తున్నా బొత్స కుటుంబం : లోకేష్

Share the content

నిరుపేద కుటుంబాలను క్యాన్సర్ గడ్డ నమిలేసి కటిక నిరుపేదరికంలోకి ఎలా తోసేస్తుందో…విజయనగరం జిల్లాను బొత్సా కుటుంబం ఒక క్యాన్సర్ గడ్డలా పీడించి ఇంకా పేదరికంలోకి తోసేస్తుందనీ టిడిపి…

గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలి : డివైఎఫ్ఐ

Share the content

గత ఐదు సంవత్సరాలుగా యువజన సంఘాలు, నిరుద్యోగులు అనేక పోరాటాలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం చివరిలో గ్రుప్ 2 నోటిఫికేషన్ 897 పోస్టులకు ఇచ్చింది.…

గృహ నిర్మాణ సంస్థను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి : సత్యనారాయణ

Share the content

కాకినాడ జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరుగా ఎన్వీవి సత్యనారాయణ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎన్ఎఫ్సీయల్ రోడ్డులోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో…

విద్యార్థుల బంగారు భవిష్యత్ కు టోఫెల్ తరగతులు : ప్రవీణ్ ప్రకాష్

Share the content

ప్రపంచ స్థాయి పౌరులుగా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ తరగతులను అన్ని…

బినామీ భూముల్నికాపాడుకోవడానికి కొత్త నాటకానికి ప్రయత్నిస్తున్నారా ? : బీటెక్ రవి

Share the content

గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక దోచుకునేందుకు వైజాగ్ రాజధాని అని మాట మార్చి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఓడిపోతున్నారని తెలిసి…