fbpx

జగన్ పాలనలో ప్రజలకు కరెంట్ కోతలు ….పరిశ్రమలకు పవర్ హాలిడే : బ్రహ్మం చౌదరి

Share the content

మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ లోకి వైసిపి ప్రభుత్వం తీసుకువెళ్లిందని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. బుధవారం మంగళగిరి లోని…

భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని హైకోర్ట్ చెప్పిందా ? : పట్టాభిరామ్

Share the content

వైసిపి చేతిలో ఒక తప్పుడు మీడియా ఉందని ఇష్టానుసారంగా అసత్య వార్తలు రాస్తూ ప్రెస్మెట్ లు పెట్టీ బురదజల్లే కార్యక్రమం చేస్తుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి…

ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి : వి.శ్రీనివాసరావు

Share the content

కాకినాడ జిల్లాలో లైపెజ్‌ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వేసే వ్యర్థ పదార్ధాల పైప్‌ లైన్‌ వలన మత్స్య సంపదకు నష్టం అపారా వాటిల్లుతున్నందున ఆ…

మన పిల్లలు విద్య లో ప్రపంచంతో పోటీ పడాలి : జగన్మోహన్ రెడ్డి

Share the content

రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు…

రాజకీయ లబ్ధి కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తారా ? : మనోహర్

Share the content

ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలను వాడరాదన్న చట్టాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.…

ప్రతి ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానంగా చూడండి : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

రానున్న ఎన్నికల్లో తనకు చంద్రబాబు మాదిరి ఈనాడు,ఆంధ్రజ్యోతి, టివి 5,దత్త పుత్రుడు మద్దతు లేదని..మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే తోడుగా నిలబడాలని రాష్ట్ర…

దగా డీఎస్సీ వేసిన జగన్ ….దగా ముఖ్యమంత్రి కాదా ? వైయస్ షర్మిల

Share the content

రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా…

అధ్యాపకులకు నిరంతర అవలోకనం అభిలషణీయం : నాగరాణి

Share the content

ఆధునిక యుగంలో ఫార్మసీ విద్యను అందించే అధ్యాపకులు నిరంతరం తమ పరిజ్ణానాన్ని అభివృద్ది పరుచుకోవటం తప్పనిసరని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు.…

జగన్ ఓడితేనే….స్థానిక సంస్థల మనుగడ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్

Share the content

స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి…

కౌలు రైతు, పాడి పరిశ్రమ లకు అత్యధిక ప్రాధన్యత : బుగ్గన రాజేంద్ర నాధ్

Share the content

రాష్ట్రంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక,ప్రణాళిక,శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్…