fbpx

టీడీపీ గెలుపుతోనే పెన్షనర్స్ కు న్యాయం : రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్

Share the content

Share the contentరాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ప్రభుత్వ పెన్సనర్స్ లకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పెన్సనర్స్ అసోసియేషన్ నేతలు పి గురవయ్య, జి పూర్ణచంద్రరావు, జి…

పెద్దాపురంలో ఎన్డీయే విజయం తధ్యం : చినరాజప్ప

Share the content

Share the contentపెద్దాపురం నియోజక వర్గంలో ఎన్డీయే కూటమి విజయం తద్యమని టీడిపి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పెద్దాపురం నియోజకవర్గ ఎన్డీయే…

నమ్మకానికి….. వెన్నుపోటు రాజకీయాలకు  మధ్యనే పోటీ :  కన్నబాబు

Share the content

Share the contentరాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు.. సంక్షేమ పథకాలతో ప్రజల నమ్మకాన్ని చవిచూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… అనునిత్యం నమ్మించి వెన్నుపోటు పొడిచే చంద్రబాబునాయుడు కూటమికు మధ్య…

పంచాయతీ ఎన్నికల నమూనాతో పని చేయాలి : వాసిరెడ్డి ఏసుదాసు

Share the content

Share the contentకాకినాడ పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్డీయే అభ్యర్థులే గెలుస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం ఏసుదాసు…

బ్రాహ్మణ వర్గంపై దాడులు అపాలి…బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలి : రాష్ట్ర బ్రాహ్మణ సంఘం

Share the content

Share the contentరాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులును ఆపనిపక్షంలో రానున్న ఎన్నికలును బహిష్కరిస్తామని బ్రాహ్మణ, అర్చక ,పురోహిత సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. రాష్ట్ర బ్రాహ్మణ…

కాకినాడ జిల్లాలో అసెంబ్లీకి ఐదు, పార్లమెంటుకు రెండు నామినేషన్లు

Share the content

Share the contentకాకినాడ జిల్లాలో శుక్రవారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదు నామినేషన్లు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా…

ఆ బిజెపి అసెంబ్లీ స్థానాల్లో ….ఎన్డీయే ఎంపి అభ్యర్థులకు భయం ఎందుకు ?

Share the content

Share the contentరాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం మొదలయినా ఎన్డీయే కూటమికి కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో సమస్యలు తప్పడం లేదు. 175 అసెంబ్లీ ,25…

కాకినాడ సిటీ నుంచి కొండబాబు నామినేషన్ దాఖలు

Share the content

Share the contentకాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా వనమాడి కొండబాబు శుక్రవారం నామినేషన్ ధాఖలు చేశారు. జగన్నాధపురం కొండబాబు స్వగృహం…

దళితులు మేనమామలని అంటూనే దాడులు హత్యలు : సరిపెల్ల రాజేష్

Share the content

Share the contentదళితులు తనకు మేనమామలని అంటూనే జగన్మోహన్ రెడ్డి దాడులు హత్యలు చేయిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ మండిపడ్డారు. దళితులపై హత్యలు…

భవననిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన జగన్ : ఉదయ్ శ్రీనివాస్

Share the content

Share the contentరాష్ట్రంలో ఎంతో మందికి పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపాధి కలిగించే భవన నిర్మాణ రంగం వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల కుదేలైపోయిందని జనసేన కాకినాడ…