fbpx

ఆదివాసీల హక్కులును కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : వి.శ్రీనివాసరావు

Share the content

Share the contentఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెం.3పై ఆర్డినెన్స్‌ తెచ్చి స్పెషల్‌ డిఎస్సీ నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం రాష్ట్ర…

ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి : వి.శ్రీనివాసరావు

Share the content

Share the contentకాకినాడ జిల్లాలో లైపెజ్‌ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వేసే వ్యర్థ పదార్ధాల పైప్‌ లైన్‌ వలన మత్స్య సంపదకు నష్టం అపారా…

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు పైడా ఆత్మీయ విందు

Share the content

Share the contentమాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్ ఆత్మీయ విందుకు ఆహ్వానించారు. శనివారం కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో…

కేజీబీవీల్లో దరఖాస్తుల స్వీకరణ

Share the content

Share the contentరాష్ట్రంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) 2024-25 సంవత్సరానికి గాను 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8,…

ఎన్నికల బాండ్లు వివరాలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించాలి : వి.శ్రీనివాసరావు

Share the content

Share the contentఎన్నికల బాండ్ల పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బిఐ విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని…

టిడిపి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గా పిల్లి సత్యనారాయణమూర్తి

Share the content

Share the contentకాకినాడ రూరల్ నియోజకవర్గం టిడిపి కోఆర్డినేటర్ గా పిల్లి సత్యనారాయణమూర్తిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ…

టిడిపి జనసేన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు “కలలకు రెక్కలు” : సుంకర పావని

Share the content

Share the contentరాబోయే టిడిపి జనసేన ప్రభుత్వంలో మహిళా సాధికారత దిశగా ఇరు పార్టీల అధినేతలు ముందడుగు వేసి “కలలకు రెక్కలు” అనే పేరుతో సరికొత్త పథకం…

నగదు పంచడమే మహిళా సాధికారతనా ? : ఎమ్మెల్సీ ఐ.వి

Share the content

Share the contentశ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ఉభయగోదావరి జిల్లాల…

మోడీ తో జతకట్టే పార్టీలను ఓడించండి : తాటిపాక మధు

Share the content

Share the contentఆంధ్రప్రదేశ్, భారతదేశం కు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ తో ఎవరు జత కట్టినా వారికి బుద్ధి చెప్పేలా ప్రజలను చైతన్యం చేస్తామని సీపీఐ…

అక్రమ ప్రాజెక్ట్ లపై కేంద్రానికి ఒక లేఖ అయిన రాశారా ? రాంగోపాల్ రెడ్డి

Share the content

Share the contentగత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.68వేలకోట్లు ఖర్చు పెడితే, వైసిపి ప్రభుత్వం  ఇప్పటివరకు రూ.22వేలకోట్లు మాత్రమే ఖర్చు  పెట్టిందని…