fbpx

రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో బిజెపిని ఓడించండి : తాటిపాక మధు

Share the content

Share the contentరానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ద. పురందేశ్వరుని ఓడించాలని తూర్పుగోదావరి జిల్లా…

అరాచక దోపిడీ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం : కొండబాబు

Share the content

Share the contentవైసిపి అరాచక పాలన నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని, కాకినాడ నగరాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి…

బిజెపిని ఓడించడమే భగత్ సింగ్ కు ఇచ్చే నిజమైన నివాళి : తాటిపాక మధు

Share the content

Share the contentభారతదేశ స్వాతంత్రం సాధించిన విజయాలను,రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడమే విప్లవీరులు భగత్ సింగ్, రాజు…

పిఠాపురంలో పవన్ ను ఒడిస్తాం : మల్లిఖార్జున

Share the content

Share the contentరాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుబ్రహమణ్యం హత్య కేసులో కాపు ఓట్లు పోతాయని ఉద్దేశంతో ఒక్కమాట కూడా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏ ముఖం…

ప్రతి ఆరు నెలలకు కిడ్నీ పరీక్షలు : ఐవి రావు

Share the content

Share the contentమూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని దానికి సంబంధిత వ్యాధులు వచ్చేటప్పుడు ముందుగా గుర్తిస్తే నివారించుకోవడం సులభతరమని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్…

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి : ఆర్వో వెంకటరావు

Share the content

Share the contentరాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడసిటీ…

స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు : రాజీవ్ కుమార్

Share the content

Share the contentరానున్న సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, న్యాయ బద్దంగా, బెదిరింపులకు, ప్రేరణలకు తావులేకుండా నిర్వహించడంలో కేంద్ర పరిశీలకులు తమ పరిధిలో కీలక పాత్ర…

సోషల్ మీడియాలో వేధింపుల వలనే గీతాంజలి ఆత్మహత్య : నాగమణి

Share the content

Share the contentటిడిపి జనసేనల సోషల్ మీడియాలు తమ మితిమీరిన వేధింపుల వలన ఒక మహిళ ప్రాణంను పొట్టన పెట్టుకున్నాయని రాష్ట్ర సివిల్‌ సప్లై డైరెక్టర్‌ ,…

ఓటు అడిగే హక్కు జగన్ కోల్పోయారు : జ్యోతుల నవీన్

Share the content

Share the contentరాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, మాయ చేయడానికి మేదరమెట్లకు 6 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుండి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వంద కోట్లు ఖర్చు…

భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని హైకోర్ట్ చెప్పిందా ? : పట్టాభిరామ్

Share the content

Share the contentవైసిపి చేతిలో ఒక తప్పుడు మీడియా ఉందని ఇష్టానుసారంగా అసత్య వార్తలు రాస్తూ ప్రెస్మెట్ లు పెట్టీ బురదజల్లే కార్యక్రమం చేస్తుందని టిడిపి రాష్ట్ర…