రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం మొదలయినా ఎన్డీయే కూటమికి కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో సమస్యలు తప్పడం లేదు. 175 అసెంబ్లీ ,25 ఎంపి లకు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు కు తెలంగాణలో పని ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడ పెత్తనం చేస్తాడా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణ,గోదావరి నదుల…
బిల్కిస్ బానో కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కేసులో ముద్దాయిలైన 11 మంది విడుదల అవటానికి కారణమైన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.…
2019 వరకు శేషాచలం అడవుల్లో రోజుకు ఒక ఎర్రచందనం కేసు అయినా ఉండేది. ఎర్రచందనం తరలించుకుపోకుండా తమిళనాడు వైపు వెళ్లకుండా కాపలా కాసేందుకు ఎర్రచందనం ప్రత్యేక రక్షణ…
ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయం జోరందుకుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అనంతరం అధికార వైసిపి పార్టీ నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఉభయగోదావరి జిల్లాలో…
గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. తాజాగా నగరపాలక సంస్థ సమావేశాల్లో రెండు రోజులపాటు జరిగిన అన్ని పరిణామాలు ఇప్పుడు అధికార…
రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా ఎంత దారుణంగా జరుగుతుంది అన్న విషయాన్ని లెక్కలతో సహా కాకినాడ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పడం క్షేత్రస్థాయిలో…
ప్రతిష్ఠాత్మకమైన సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో రూ.81 కోట్ల ఖర్చుతో చేసిన నిర్మాణం కూలిపోతే చిన్న విషయమా..? దానికి ప్రాధాన్యం లేదా..? సాగునీటి ప్రాజెక్టు ప్రవాహాన్ని నియంత్రిస్తూ, పారుదల…
తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన రాజానగరం సీటు విషయంలో అన్ని పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే…