fbpx

ఆ బిజెపి అసెంబ్లీ స్థానాల్లో ….ఎన్డీయే ఎంపి అభ్యర్థులకు భయం ఎందుకు ?

Share the content

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం మొదలయినా ఎన్డీయే కూటమికి కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో సమస్యలు తప్పడం లేదు. 175 అసెంబ్లీ ,25 ఎంపి లకు…

నాడు ఎన్టీఆర్ భవన్ కు టూలెట్ బోర్డ్ అన్నారు….నేడు ఏపిలో సీన్ రివర్స్..

Share the content

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు కు తెలంగాణలో పని ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడ పెత్తనం చేస్తాడా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణ,గోదావరి నదుల…

బిల్కిస్ భానో కేసులో సుప్రీం సంచలన తీర్పు.

Share the content

బిల్కిస్ బానో కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కేసులో ముద్దాయిలైన 11 మంది విడుదల అవటానికి కారణమైన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.…

తిరుమల భక్తులపై చిరుతల దాడికి అసలు కారణం ఇదే!

Share the content

2019 వరకు శేషాచలం అడవుల్లో రోజుకు ఒక ఎర్రచందనం కేసు అయినా ఉండేది. ఎర్రచందనం తరలించుకుపోకుండా తమిళనాడు వైపు వెళ్లకుండా కాపలా కాసేందుకు ఎర్రచందనం ప్రత్యేక రక్షణ…

వేగంగా గోదావరి రాజకీయం

Share the content

ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయం జోరందుకుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అనంతరం అధికార వైసిపి పార్టీ నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఉభయగోదావరి జిల్లాలో…

ముస్తఫా బ్రేక్ డాన్స్!

Share the content

గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. తాజాగా నగరపాలక సంస్థ సమావేశాల్లో రెండు రోజులపాటు జరిగిన అన్ని పరిణామాలు ఇప్పుడు అధికార…

పవన్ మంచి విషయంపై మాట్లాడారు!

Share the content

రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా ఎంత దారుణంగా జరుగుతుంది అన్న విషయాన్ని లెక్కలతో సహా కాకినాడ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పడం క్షేత్రస్థాయిలో…

పోలవరం ప్రాజెక్ట్ పై అంత గప్ చుప్!..

Share the content

ప్రతిష్ఠాత్మకమైన సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో రూ.81 కోట్ల ఖర్చుతో చేసిన నిర్మాణం కూలిపోతే చిన్న విషయమా..? దానికి ప్రాధాన్యం లేదా..? సాగునీటి ప్రాజెక్టు ప్రవాహాన్ని నియంత్రిస్తూ, పారుదల…

వారాహి విజయవంతం అవుతుందా?

Share the content

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారాహి యాత్ర చివరకు తేది ఖరారు అయింది. ఈనెల 14 నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనం లోకి రానున్నారు. అయితే…

రాజనగరం రంగస్థలం ఏమిటంటే??

Share the content

తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన రాజానగరం సీటు విషయంలో అన్ని పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే…